Wednesday, September 8, 2021

కేరళలో కరోనా కల్లోలం: 30 వేల కేసులు.. 181 మంది మృతి

దైవభూమిలో కేరళలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజు 25 వేల కన్నా తక్కువ కేసులు రావడం లేదు. మొన్న 20 వేల లోపు కేసులు రావడంతో ఊపిరి పీల్చుకునే పరిస్థితి.. కానీ నేడు అదీ పెరిగింది. మళ్లీ 30 వేల మార్క్ చేరింది. గత 24 గంటల్లో 30,196 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కరోనా బులెటిన్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3he7Qo4

Related Posts:

0 comments:

Post a Comment