Wednesday, September 8, 2021

నెల్లూరులో కరోనా కలవరం: స్కూల్స్‌లో పెరుగుతున్న కేసులు

కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో ఇదివరకే స్కూల్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలానే కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇటు నెల్లూరు జిల్లాలో గల కొన్ని పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వెంకటగిరి గురుకుల బాలికల పాఠశాలలో ఈ నెల 6వ తేదీన నలుగురికి కొవిడ్ పాజిటివ్‌గా వచ్చింది. మొదటిరోజు 80 మంది విద్యార్థినిలకు కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ng5Gs6

Related Posts:

0 comments:

Post a Comment