ఏపీ-తెలంగాణ మధ్య ఇప్పట్లో ఆర్టీసీ బస్సులు నడిచేలా కనిపించడం లేదు. వాస్తవానికి సోమవారం రవాణాశాఖ మంత్రుల సమావేశం ఉంది. భేటీ తర్వాత బస్సు సర్వీసుల పునరుద్దరణపై క్లారిటీ వస్తుందని భావన వ్యక్తమయ్యింది. అయితే సోమవారం సమావేశం జరగడం లేదు అని తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టంచేశారు. భేటీ ఎందుకు జరగడం లేదో కూడా స్పష్టత ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RjT3L8
కి.మీ లెక్కన ఒప్పందం జరిగాకే ఏపీతో చర్చలు: తేల్చిచెప్పిన మంత్రి పువ్వాడ అజయ్..
Related Posts:
తెలంగాణలో కరోనా కల్లోలం: 2 వేల పైచిలుకు కేసులు.. 9 మంది మృత్యువాత...తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కూడా 2 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు వచ్చాయి. 2 వేల 123 మందికి పాజిటివ్ వచ… Read More
విశాఖలో టీడీపీ వీక్ .. చంద్రబాబుకు షాక్ .. నేడు సీఎం జగన్ ను కలవనున్న మరో ఎమ్మెల్యేఏపీలో తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది . వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో విశాఖ… Read More
చంద్రబాబు, లోకేష్పై సీబీఐ దర్యాప్తు కష్టమేనా ? కేంద్రంపై వైసీపీ ఒత్తిడి ఫలించడం లేదా ?గతంలో ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా విభజన హామీల్లో భాగమైన ప్రత్యేక హోదా కోరుతూ విపక్ష వైసీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహించేది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింద… Read More
జగన్కు భారీ ఊరట నిచ్చిన బాబాయ్- డిక్లరేషన్కు మంగళం- టీడీపీ, బీజేపీ విమర్శలకు చెక్..ఏపీలో అంతర్వేది ఘటన తర్వాత దేవాలయాల్లో భద్రతపై చర్చ మొదలైంది. దీనిపై విపక్షాల రగడతో ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన రెండు రోజుల్లోనే విజయవాడ కనక… Read More
భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ .. రెండు రాష్ట్రాల్లో దాడులు .. 9 మంది ఉగ్రవాదులు అరెస్ట్భారీ ఉగ్ర కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ భగ్నం చేసింది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా దేశంలోని 12 రాష్ట్రాల్లో ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నారని పార్లమెంట… Read More
0 comments:
Post a Comment