Saturday, September 12, 2020

కి.మీ లెక్కన ఒప్పందం జరిగాకే ఏపీతో చర్చలు: తేల్చిచెప్పిన మంత్రి పువ్వాడ అజయ్..

ఏపీ-తెలంగాణ మధ్య ఇప్పట్లో ఆర్టీసీ బస్సులు నడిచేలా కనిపించడం లేదు. వాస్తవానికి సోమవారం రవాణాశాఖ మంత్రుల సమావేశం ఉంది. భేటీ తర్వాత బస్సు సర్వీసుల పునరుద్దరణపై క్లారిటీ వస్తుందని భావన వ్యక్తమయ్యింది. అయితే సోమవారం సమావేశం జరగడం లేదు అని తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టంచేశారు. భేటీ ఎందుకు జరగడం లేదో కూడా స్పష్టత ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RjT3L8

Related Posts:

0 comments:

Post a Comment