తన ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించిన కేసుతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరును వాడుకుంటూ ఛీటింగ్ చేసిన కేసుల్లోనూ నూతన్ నాయుడికి చిక్కులు తప్పడం లేదు. నూతన్ నాయుడిపై పోలీసులు దాఖలు చేసిన ఎెఫ్ఐఆర్ ఆధారంగా విశాఖ కోర్టు ఇవాళ ఆయన్ను మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. విశాఖ జిల్లాలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33hiLWc
Saturday, September 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment