Saturday, September 12, 2020

మాజీ నేవీ అధికారిపై దాడి... మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్... శివసేన సర్కార్‌లో భద్రత లేదని

అటు కంగనాతో వివాదం సమసిపోకముందే మరో వివాదం శివసేనను చుట్టుముట్టింది. మాజీ నేవీ అధికారి మదన్ శర్మపై శివసేన కార్యకర్తల దాడిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో గూండాగిరి నడుస్తోందన్న విమర్శల నేపథ్యంలో బీజేపీ ఏకంగా రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తోంది. బీజేపీ బాటలోనే బాధితుడి కుటుంబ సభ్యులు కూడా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తుండటం గమనార్హం. దీంతో శివసేనకు మరో కొత్త తలనొప్పి మొదలైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mesBAZ

Related Posts:

0 comments:

Post a Comment