దేశంలో వ్యవసాయాన్ని కార్పోరేటీకరణ చేయడం ద్వారా లాభసాటిగా మార్చే పేరుతో కేంద్ర ప్రభుత్వం తాజాగా మూడు ఆర్డినెన్స్లకు ఆమోదం తెలిపింది. వీటిలో నిత్యావసర సరుకులపై ఓ ఆర్డినెన్స్, రైతులకు సాధికారిత కల్పించడంతో పాటు గిట్టుబాటు ధరలు కల్పించే ఉద్దేశంతో మరో ఆర్డినెన్స్, వ్యవసాయ ఉత్పత్తులకు వాణిజ్యపరమైన ప్రోత్సాహం కల్పించే పేరుతో మరో ఆర్డినెన్స్ను ఆమోదించారు. వీటిని త్వరలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RiBvza
Saturday, September 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment