Saturday, September 12, 2020

కేంద్రంపై రైతుల కన్నెర్ర- కార్పోరేట్‌ వ్యవసాయంపై ఆగ్రహం- మూడు రాష్ట్రాల్లో రోడ్లపైకి...

దేశంలో వ్యవసాయాన్ని కార్పోరేటీకరణ చేయడం ద్వారా లాభసాటిగా మార్చే పేరుతో కేంద్ర ప్రభుత్వం తాజాగా మూడు ఆర్డినెన్స్‌లకు ఆమోదం తెలిపింది. వీటిలో నిత్యావసర సరుకులపై ఓ ఆర్డినెన్స్‌, రైతులకు సాధికారిత కల్పించడంతో పాటు గిట్టుబాటు ధరలు కల్పించే ఉద్దేశంతో మరో ఆర్డినెన్స్‌, వ్యవసాయ ఉత్పత్తులకు వాణిజ్యపరమైన ప్రోత్సాహం కల్పించే పేరుతో మరో ఆర్డినెన్స్‌ను ఆమోదించారు. వీటిని త్వరలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RiBvza

Related Posts:

0 comments:

Post a Comment