అమరావతిలో రాజధాని ఏర్పాటు సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎప్పటి నుంచో తీవ్ర ఆరోపణలు చేస్తున్న వైసీపీ సర్కార్.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిరూపించడంలో విఫలమైంది. సీఐడీ, ఏసీబీ వంటి దర్యాుప్తు సంస్ధల్ని ప్రయోగించినా కచ్చితమైన ఆధారాలు సంపాదించడంలో ఫెయిలైంది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. వైసీపీ ఎన్నో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qQwZsz
అమరావతిలో అసైన్డ్ స్కాంపైనే వైసీపీ ఆశలు- మళ్లీ ఇన్ సైడర్ ప్రయోగం- రైతుల మద్దతు కరవు ?
Related Posts:
పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్... తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక...దీపావళి పర్వదినాన తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త చెప్పింది. పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.14,500 నుంచి రూ.17… Read More
గుజరాత్లో ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదంగుజరాత్లోని వల్సాడ్లోని ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థా… Read More
కారు-బైక్ ఢీ: ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు.. వాహనానికి లేని నంబర్ ప్లేట్...కళ్లు మూసి తెరిచేలోపు జననం, మరణం.. కొన్ని ప్రమాదాలు రెప్పపాటులో జరుగుతుంటాయి. దీంతో కొందరు చనిపోతుండగా.. మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. గాయపడ్డ వా… Read More
అరుదైన చేప: కిలో రూ.16 వేలు.. వేలంలో రూ.4.48 లక్షలు...రాత్రికి రాత్రే తిరిగిన సుడి..సముద్రంలో అనేక జంతుజాలం ఉంటుంది. చేపలు, రొయ్యలు ఉంటాయి. అయితే వాటిలో తినడానికి పనికొచ్చేవి కొన్ని కాగా.. మరికొన్ని ఔషధాల కోసం పనికొస్తాయి. అప్పుడప్పుడ… Read More
సరిహద్దుల్లో సైనికులతో ప్రధాని మోడీ దీపావళి సంబరాలు- చైనా తీరుపై పరోక్ష విమర్శలుసామ్రాజ్యవాదంతో ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటోందని, 18వ శతాబ్దం నాటి వక్రబుద్ధిని ఇది స్పష్టం చేస్తోందని ప్రధాని మోడీ చైనాను ఉద్దేశించి ఇవాళ పరోక్ష వ… Read More
0 comments:
Post a Comment