Sunday, July 4, 2021

అమరావతిలో అసైన్డ్ స్కాంపైనే వైసీపీ ఆశలు- మళ్లీ ఇన్ సైడర్ ప్రయోగం- రైతుల మద్దతు కరవు ?

అమరావతిలో రాజధాని ఏర్పాటు సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎప్పటి నుంచో తీవ్ర ఆరోపణలు చేస్తున్న వైసీపీ సర్కార్.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిరూపించడంలో విఫలమైంది. సీఐడీ, ఏసీబీ వంటి దర్యాుప్తు సంస్ధల్ని ప్రయోగించినా కచ్చితమైన ఆధారాలు సంపాదించడంలో ఫెయిలైంది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. వైసీపీ ఎన్నో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qQwZsz

Related Posts:

0 comments:

Post a Comment