నిర్మల్: తెలంగాణలోని మారుమూల గ్రామంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు మైనర్ బాలికలు నిర్జీవంగా కనిపించారు. వారి మృతదేహాలు ఓ చెరువులో తేలాయి. ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన ఆ ముగ్గురు బాలికలు జల సమాధి అయ్యారు. వారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారంటూ ఆశించిన కుటుంబ సభ్యులు ఈ ఘటనతో విషాదంలో మునిగిపోయారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qO41JK
వీడియో: చెరువులో తేలిన మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు: తెలంగాణ మారుమూల గ్రామంలో కలకలం
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నందికొట్కూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా నందికొట్కూరు రూపాంతరం చెం దింది. ఆత్మకూరు నిమోజకవర్గం నుండి పాముల… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పాణ్యం నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా.. ఓర్వకల్లు..కల్లూరు మండలాలు పూర్తిగా పాణ్యం నియోజకవర్గంలో చేరా యి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ … Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: బనగానపల్లె నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజన లో బాగంగా గతంలో ఉన్న కోయిలకుంట్ల రద్దై బనగానపల్లె కేంద్రంగా బనగానపల్లె నియోజకవర్గం ఏర్పాటైంది. కోయిల… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కర్నూలు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా..ఈ నియోజకవర్గం పరిధిలోని 12 గ్రామాల్లో 9 గ్రామాలు కోడుమూరు నియోజకవర్గంలోకి వెళ్లాయి. కాగా, కర్నూలు… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నంద్యాల నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం లో నంద్యాల టౌన్, నంద్యాల రూరల్ తో పాటుగా గోస్పాడు మండలం చేరింది. ప్రస్… Read More
0 comments:
Post a Comment