నిర్మల్: తెలంగాణలోని మారుమూల గ్రామంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు మైనర్ బాలికలు నిర్జీవంగా కనిపించారు. వారి మృతదేహాలు ఓ చెరువులో తేలాయి. ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన ఆ ముగ్గురు బాలికలు జల సమాధి అయ్యారు. వారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారంటూ ఆశించిన కుటుంబ సభ్యులు ఈ ఘటనతో విషాదంలో మునిగిపోయారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qO41JK
వీడియో: చెరువులో తేలిన మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు: తెలంగాణ మారుమూల గ్రామంలో కలకలం
Related Posts:
పెనుభూతమైన అనుమానం, మరొకరితో చనువుగా ఉంటుందనే, రాంనగర్లో యువతి హత్యపై సీపీమరొకరిని ప్రేమిస్తుందనే అనుమానంతోనే హారతిని షాహిద్ మట్టుబెట్టాడని వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ తెలిపారు. మరొకరితో చనువుగా ఉండటంతో అనుమానం పెంచుకున్నా… Read More
నా భార్య కోపంగా ఉంది! ఇంటికెవరూ రావొద్దు: డిప్యూటీ సీఎం అజిత్ పవార్ముంబై: రాష్ట్రంలోని చాలా మంది పిల్లలకు మరాఠీ రాయడం, చదవడం, మాట్లాడటం రావడం లేదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, మ… Read More
తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ టీడీపీ పోటీ .. గెలిపించండి : నందమూరి సుహాసినితెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పంచాయితీ మొదలైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టీడీపీ పార్లమెంట్ ఎన్నికల పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసి… Read More
ఆ ఏటీఎంలో రూ. 100కు బదులు రూ. 500: జనం ఎగబడ్డారు, రూ. 1.7లక్షలు డ్రా చేశారు!బెంగళూరు: అప్పుడప్పుడు ఏటీఎం కేంద్రాల్లో సాంకేతిక లోపాలు, పొరపాట్లు సాధారణమే. కర్ణాటకలోని కొడుగు జిల్లా కేంద్రం మడికేరిలోని ఓ ఏటీఎంలో కూడా తాజాగా ఓ పొ… Read More
జగన్ కుట్రపూరిత ఆలోచన: ఆ రెండు పార్టీల భూదందా అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఫైర్గుంటూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం కుట్రపూరిత ఆలోచనేనని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రాంతీయ విద… Read More
0 comments:
Post a Comment