Saturday, November 14, 2020

సరిహద్దుల్లో సైనికులతో ప్రధాని మోడీ దీపావళి సంబరాలు- చైనా తీరుపై పరోక్ష విమర్శలు

సామ్రాజ్యవాదంతో ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటోందని, 18వ శతాబ్దం నాటి వక్రబుద్ధిని ఇది స్పష్టం చేస్తోందని ప్రధాని మోడీ చైనాను ఉద్దేశించి ఇవాళ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. జైసల్మేర్‌లోని లోంగేవాలా పోస్టు వద్ద సైనికులతో కలిసి ప్రధాని దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు, మీరు మంచు కప్పేసిన పర్వతాల్లో, ఎడారుల్లో కాపలా కాస్తున్నారు, మీతో కలిపి వేడుక చేసుకోకపోతే నా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eXG4tL

Related Posts:

0 comments:

Post a Comment