దీపావళి పర్వదినాన తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త చెప్పింది. పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.14,500 నుంచి రూ.17,500కి పెంచుతున్నట్లు ప్రకటించింది.దసరా,దీపావళి వేళ ప్రజల సంతోషం కోరి సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.శనివారం(నవంబర్ 14) మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,మహమూద్ అలీ,మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులతో సమావేశమైన మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36CobNg
పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్... తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక...
Related Posts:
ప్రజాస్వామ్యంతో చెంప పగలగొట్టాలనుంది... మోడీకి మమతాబెనర్జీ వార్నింగ్..కోల్కతా : ప్రధాని నరేంద్రమోడీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు రాజకీయ పరిధి దాటి వ్యక్తిగత ఆరోపణల స్థాయికి చేరుకున్… Read More
రాములమ్మ వర్సెస్ జగ్గారెడ్డి .. కాంగ్రెస్ లో ఇదొక లొల్లితెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్య… Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై హైకమాండ్ అసహనం: నివేదిక ఇవ్వాలి, పరువు ప్రతిష్ట, ఉప ఎన్నికలు!బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఆ పార్టీ కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ మం… Read More
మోడీపై పోరు ... మమతా బెనర్జీకి మద్దతుగా పశ్చిమ బెంగాల్ లో ప్రచారం చెయ్యనున్న చంద్రబాబుఒకపక్క ఏపీలో ప్రస్తుతం సీఎంగా ఉన్నా అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్న ఏపీ సీఎం చంద్రబాబు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మద్దతుగా రేపు ఎన్నికల ప్రచా… Read More
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ అవినీతిపరుడన్న మోడీ వ్యాఖ్యలకు ఈసీ క్లీన్ చిట్ ఇవ్వడంపై మీ కామెంట్ ఏంటి?ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో నియమావళిని ఉల్లంఘన ఫిర్యాదుల్లో ప్రధాని నరేంద్రమోడీకి ఎలక్షన్ కమిషన్ మరో క్లీన్ చిట్ ఇచ్చింది. తాజాగా రాజీవ్గాంధీ అవినీతి… Read More
0 comments:
Post a Comment