దీపావళి పర్వదినాన తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త చెప్పింది. పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.14,500 నుంచి రూ.17,500కి పెంచుతున్నట్లు ప్రకటించింది.దసరా,దీపావళి వేళ ప్రజల సంతోషం కోరి సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.శనివారం(నవంబర్ 14) మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,మహమూద్ అలీ,మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులతో సమావేశమైన మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36CobNg
పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్... తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక...
Related Posts:
మున్సిపల్ పోరుపై సస్పెన్స్-నిమ్మగడ్డ అధికారాలపై హైకోర్టులో పిటిషన్లు-రీ నోటిఫై తప్పదా ?ఏపీలో వచ్చే నెల 2 నుంచి గతంలో ఆగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఎదురుదెబ్బ తగ… Read More
రోడ్డు పక్కన కాలిన గాయాలతో..నగ్నంగా డిగ్రీ విద్యార్థినిలక్నో: ఉత్తర ప్రదేశ్లో మరో దారుణ ఘటన సంభవించింది. ఉన్నవ్లో ఇద్దరు బాలికలు మృతదేహాలుగా కనిపించిన సంఘటనను విస్మరించక ముందే.. అలాంటి ఉదంతమే మరొకటి. ఓ య… Read More
హిందూ ధర్మ పరిరక్షణ కట్టుబొట్టులో ఉంటే సరిపోదు: జగన్ సర్కార్కు మాజీ సీఎస్ చురకలుఅమరావతి: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు.. మరోసారి ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం పనితీర… Read More
Bengaluru: బెళ్లందూరులో బెళగే బెళగే సినిమా, వన్ బై వన్ కరోనా, అపార్ట్ మెంట్ సీజ్, పెళ్లిళ్లు !బెంగళూరు: బెంగళూరులో మరోసారి కరోనా వైరస్ (COVID-19)విరుచుకుపడుతోంది. ఒకే అపార్ట్ మెంట్ లో వన్ బై వన్ అంటూ 10 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది.… Read More
భారత పర్యటనకు చైనా అధినేత జిన్పింగ్: రాచమర్యాదలతో: ఆ విషయంలో సపోర్ట్న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో నెలకొన్న విభేదాలు.. వివాదాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద తరచూ ఉద్రిక్త పరిస్థితు… Read More
0 comments:
Post a Comment