హైదదరాబాద్: నగరంలో ఆషాఢమాస భోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఆదివారం ప్రారంభమైన ఆషాఢ బోనాలు ఆగస్టు 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి ఆదివారం, గురువారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గొల్కోండ బోనాల సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు 600 మందికిపైగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i0Z0JW
హైదరాబాద్లో ప్రారంభమైన ఆషాఢ భోనాలు: సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు, అమ్మవారికి ప్రార్థనలు
Related Posts:
దుబ్బాక గెలుపు: బండి సంజయ్కి అమిత్ షా అభినందనలు, ఇంకా ఏమన్నారంటే..?న్యూఢిల్లీ/హైదరాబాద్: దుబాక ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంచలన విజయం సాధించడంపై ఆ పార్టీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. అంతేగ… Read More
బైడెన్-హ్యారిస్ విజయం వెనుక ఉన్న ఆ నల్ల జాతి మహిళలు ఎవరుఅమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టే తొలి మహిళగా జనవరిలో కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించబోతున్నారు. అయితే, జో బైడెన్, హ్యారిస్ ద్వయం విజయం వెనక మరో నల్ల జాతి … Read More
పెద్దపులి కలకలం: ఓ యువకుడిని చంపి, అడవిలో లాక్కెళ్లింది, భయంతో ప్రజల కేకలుఆదిలాబాద్: కొమరంభీం-అసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. తాజాగా, ఓ యువకుడి ప్రాణం తీయడంతో జనం బెంబేలెత్తిపోతున్నార… Read More
IPL 2020 Finals:దుమ్మురేపిన రిషబ్, శ్రేయాస్.. సరికొత్త రికార్డు..!ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్లో హాఫ్ సెంచరీలతో రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సి… Read More
అర్నబ్ గోస్వామికి భారీ ఊరట: మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు, కీలక వ్యాఖ్యలున్యూఢిల్లీ/ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామితోపాటు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్నవారికి సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర … Read More
0 comments:
Post a Comment