హైదదరాబాద్: నగరంలో ఆషాఢమాస భోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఆదివారం ప్రారంభమైన ఆషాఢ బోనాలు ఆగస్టు 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి ఆదివారం, గురువారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గొల్కోండ బోనాల సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు 600 మందికిపైగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i0Z0JW
హైదరాబాద్లో ప్రారంభమైన ఆషాఢ భోనాలు: సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు, అమ్మవారికి ప్రార్థనలు
Related Posts:
మరోసారి ముంబాయిఫికర్...? కశ్మీర్కు బదులుగా ముంబాయిని టార్గెట్ చేసిన తీవ్రవాదులుజమ్ము కశ్మీర్ విభజన పరిణామాలు భారత్పై దాడులకు పురిగోల్పుతున్నాయి. కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాదులు అందుకు వ్యతిరేకంగా మరోసారి భ… Read More
సెలవంటూ చిన్నమ్మకు రాములమ్మ భావోద్వేగ లేఖ..హైదరాబాద్ : చిన్నమ్మ సుష్మ స్వరాజ్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు రాములమ్మ. చిన్నమ్మతో బీజేపీలో ఉన్నప్పుడు సాన్నిహిత్యం ఉంది విజయశాంతికి. ఆమెను తేజస్… Read More
ఏఎన్ఎంలు టెన్షన్ పడొద్దు.. ఉద్యోగ భద్రతపై అనుమానాలు వద్దు : ఆళ్ల నాని వివరణఅమరావతి : ఉద్యోగ భద్రత విషయంలో గ్రామీణ స్థాయి మహిళా నర్స్ వర్కర్లు టెన్షన్ పడొద్దని సూచించారు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ఉద్యోగ… Read More
వచ్చే ఏడాది కూడా రైతుబంధు : తెలంగాణ ప్రభుత్వంహైదరాబాద్ : రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. రైతుకు పంట పెట్టుబడి సాయం కోసం … Read More
భారత్తో వ్యాపారం లేదు... వాఘా సరిహద్దును మూసివేయనున్న పాకిస్థాన్.కశ్మీర్ లో ఆర్టికల్స్ తోలగింపుతో తోపాటు కశ్మీర్ విభజన అంశాలపై పాకిస్థాన్ విషం మరోసారి విషం చిమ్మింది. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలతో పాటు దౌత్యపరమ… Read More
0 comments:
Post a Comment