హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని ముషీరాబాద్,సికింద్రాబాద్,అడిక్మెట్,నల్లకుంట,కేపీహెచ్బీ,నిజాంపేట్,బాచుపల్లి,బాలానగర్,కుత్భుల్లాపూర్,మాదాపూర్,కొండాపూర్,మణికొండ,జూబ్లీహిల్స్,బంజారాహిల్స్,గచ్చిబౌలి తదిరత ప్రాంతాల్లో ఆదివారం(జులై 11) ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున తేలికపాటి చినుకులు పడగా.. మధ్యాహ్నం సమయానికి భారీ వర్షంగా మారింది. ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్,వరంగల్,హన్మకొండ జిల్లాల్లోనూ ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. నాగర్కర్నూల్ జిల్లాలో 14.9సెం.మీ వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36soURx
Rains in Telangana : హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు...
Related Posts:
దేశం తర్వాతే పార్టీ : చివరన సొంత ప్రయోజనాలని బ్లాగ్లో రాసుకొన్న అద్వానీన్యూఢిల్లీ : గాంధీనగర్ ప్రజలకు బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ కృతజతలు తెలిపారు. 1991 నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిపించారని గుర్తుచేశారు. నియోజకవర్గ ప… Read More
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక ఆదేశాలు ఇచ్చిన కోర్టు. ఈ నాలుగు రోజుల్లో ఏమైనా తేలుతుందా ?కడప : వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. హత్య తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసిన ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ప్రకాశ్ను పోలీసు క… Read More
హైదరాబాద్ లో పట్టుపడ్డ మరో మూడు కోట్లు .. వీటికి కూడా ఏపీతో సంబందం ఉందా ?హైదరాబాద్ : ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. నిన్న రూ.2 కోట్లు పట్టుబడిన సంగతి మరవకముందే మరో 3 కోట్ల నగదు తనిఖీల్లో దొరికింది. ఈ నగదు కూడా ఏపీలో… Read More
షాకింగ్ ...లక్ష్మీ పార్వతి పై లైంగిక వేధింపుల కేసుఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి చంద్రబాబు , లోకేష్ లను టార్గెట్ చేసి ప్రచారం … Read More
దేశమే ఫస్ట్ భేష్ : అద్వానీ అభిప్రాయంతో ఏకీభవించిన మోదీన్యూఢిల్లీ : ఎల్కే అద్వానీ బ్లాగులో రాసుకొన్న దేశం ఫస్ట్ తర్వాతే పార్టీ అనే నినాదాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. చివరన సొంత ప్రయోజనాలు అని చెప్పి దేశం … Read More
0 comments:
Post a Comment