హైదరాబాద్ : రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. రైతుకు పంట పెట్టుబడి సాయం కోసం ఎకరానికి రూ.5 వేలు ఇస్తున్న సంగతి తెలిసందే. దీంతో ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతున్న .. అన్నదాతల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఏడాదికి రెండుసార్లు పంట పెట్టుబడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yHJLj3
వచ్చే ఏడాది కూడా రైతుబంధు : తెలంగాణ ప్రభుత్వం
Related Posts:
తల్లిరూప రాక్షసి.. కన్నకూతురినే... కిరోసిన్ పోసి... ఆస్పత్రిలోనవమాసాలు మోసిన తల్లికి కులపిచ్చి పట్టుకుంది. పేగు తెంచుకొని పుట్టిన తన రక్తాన్ని కూడా కాదనుకుంది. కులం పేరు చెప్పి దారుణానికి ఒడిగట్టింది. తన బిడ్డ అన… Read More
భారీ షాక్: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దున్యూఢిల్లీ: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు భారత పౌరసత్వం విషయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. ఆయన పౌరస… Read More
ఆర్టీసి సమ్మెకు బ్రేక్..! భేషరతుగా ఉద్యోగాల్లో చేర్చుకోవాలని అశ్వథ్థామ రెడ్డి డిమాండ్..!!హైదరాబాద్ : తెలంగాణ కార్మికులు తలపెట్టిన సమ్మె ముగిసింది. 47రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరూతూ ఆర్టీసి ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు… Read More
సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ కార్డు లింకేజీపై తేల్చేసిన కేంద్రంన్యూఢిల్లీ: సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ కార్డు వివరాలను అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందంటూ కొద్దిరోజులుగా వార్తలు వెల్లువెత్తుతున్న… Read More
శివసేనతో దోస్తీకి సోనియా గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ ఏర్పాటుపై విడివిడి సమావేశాలుమహారాష్ట్రాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. దీంతో… Read More
0 comments:
Post a Comment