Wednesday, August 7, 2019

వచ్చే ఏడాది కూడా రైతుబంధు : తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ : రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. రైతుకు పంట పెట్టుబడి సాయం కోసం ఎకరానికి రూ.5 వేలు ఇస్తున్న సంగతి తెలిసందే. దీంతో ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతున్న .. అన్నదాతల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఏడాదికి రెండుసార్లు పంట పెట్టుబడి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yHJLj3

Related Posts:

0 comments:

Post a Comment