హైదరాబాద్ : రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. రైతుకు పంట పెట్టుబడి సాయం కోసం ఎకరానికి రూ.5 వేలు ఇస్తున్న సంగతి తెలిసందే. దీంతో ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతున్న .. అన్నదాతల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఏడాదికి రెండుసార్లు పంట పెట్టుబడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yHJLj3
వచ్చే ఏడాది కూడా రైతుబంధు : తెలంగాణ ప్రభుత్వం
Related Posts:
Hang them one by one: చట్టం ఏమైనా ఆటబొమ్మనా, ఉరి వాయిదాకోసమే పిటిషన్లు: నిర్భయ తల్లినిర్భయ దోషులు చట్టంతో ఆటలాడుకుంటున్నారని తల్లి ఆశాదేవి ధ్వజమెత్తారు. చట్టం ఏమైనా ఆట బొమ్మనా అని ఆమె ప్రశ్నించారు. ఒక్కో దోషి చట్టంతో గేమ్స్ ప్లే చేస్త… Read More
ఫోటోస్ వైరల్ : ఆ రాజసం ఎక్కడ.. ఆహారం లేక తల్లడిల్లిపోతున్న సింహాలు,ఆదుకోవాలంటూ..!సూడాన్: సాధారణంగా సింహాలు ఎలా ఉంటాయి..? చాలా బలంగా దిట్టంగా ఉంటాయి. సింహం గాండ్రిస్తే చాలు కొన్ని కిలోమీటర్ల వరకు ఆ గాడ్రింపు వినిపిస్తుంది. సింహం జూల… Read More
పుల్వామాలో ఉగ్రదాడి.. సీఆర్పీఎఫ్ జవాన్లపై బాంబులతో విరుచుకుపడ్డ ముష్కరులుజమ్మూకాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే పుల్వామా మరోసారి వణికిపోయింది. జిల్లాలోని నేవా గ్రామంలోగల సీఆర్పీఎఫ్ క్యాంపుపై టెర్రరిస్టులు దాడిక… Read More
చంద్రబాబులా బతకడం కంటే.. వైఎస్సార్ లాంటి చావే గొప్పది.. అదే నా కోరిక: మంత్రి కొడాలి నాని‘‘రాజశేఖర్ రెడ్డి మరణం గురించి మాట్లాడే సన్నాసులు, మూర్ఖులకు ఒక విషయం చెప్పదల్చుకున్నా. నాకే గనుక గొప్ప పేరొచ్చి, నా పిల్లలు ఉన్నత స్థానానికి వెళతారంట… Read More
‘జగన్ సర్కారు తప్పుడు ప్రచారం’: జనసేన ఆఫీస్లో పవన్ కళ్యాణ్, భారీగా పోలీసుల మోహరింపుఅమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతున్నాం కానీ.. … Read More
0 comments:
Post a Comment