Wednesday, August 7, 2019

మరోసారి ముంబాయిఫికర్...? కశ్మీర్‌కు బదులుగా ముంబాయిని టార్గెట్ చేసిన తీవ్రవాదులు

జమ్ము కశ్మీర్ విభజన పరిణామాలు భారత్‌పై దాడులకు పురిగోల్పుతున్నాయి. కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాదులు అందుకు వ్యతిరేకంగా మరోసారి భారత్‌లో దాడులు చేసే కుట్రలకు తెరలేపారని గుఢాచార వర్గాలు ప్రభుత్వానికి సమాచారం అందించినట్టు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కశ్మీర్‌లోని భద్రతా దళాలపై దాడులతో పాటు భారత ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసే కుట్రలకు తెరతీసినట్టు సమాచారం. ఈనేపథ్యంలోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OUrBVU

Related Posts:

0 comments:

Post a Comment