Wednesday, August 7, 2019

సెలవంటూ చిన్నమ్మకు రాములమ్మ భావోద్వేగ లేఖ..

హైదరాబాద్ : చిన్నమ్మ సుష్మ స్వరాజ్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు రాములమ్మ. చిన్నమ్మతో బీజేపీలో ఉన్నప్పుడు సాన్నిహిత్యం ఉంది విజయశాంతికి. ఆమెను తేజస్విని అని సుష్మ పిలిచేవారని సన్నిహితులు చెప్తుంటారు. సుష్మ మృతిని జీర్ణించుకోలేని రాములమ్మ భావోద్వేగంతో లేఖ రాశారు. అందులో ఆమెతో పరిచయం నుంచి రాజకీయాల్లో కలిసి పనిచేసే విధానాన్ని వివరించారు. 1998 జనవరి నెలలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yWsenr

Related Posts:

0 comments:

Post a Comment