Wednesday, August 7, 2019

భారత్‌తో వ్యాపారం లేదు... వాఘా సరిహద్దును మూసివేయనున్న పాకిస్థాన్.

కశ్మీర్ లో ఆర్టికల్స్ తోలగింపుతో తోపాటు కశ్మీర్ విభజన అంశాలపై పాకిస్థాన్ విషం మరోసారి విషం చిమ్మింది. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలతో పాటు దౌత్యపరమైన చర్యలకు కూడ ఫుల్ స్టాప్ పెట్టింది. ఈనేపథ్యంలోనే ఇండియాలో ఉన్న పాకిస్థాన్ రాయబారిని వెనక్కి పిలిపించడంతోపాటు పాకిస్థాన్‌లో భారత రాయబారిని కూడ బహిష్కరించింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yWseUt

Related Posts:

0 comments:

Post a Comment