Saturday, May 22, 2021

ధాన్యం కొనుగోలులో మంత్రి గంగులకు చిత్తశుద్ది లేదు.!పదవికి రాజీనామా చెయాలని కాంగ్రెస్ డిమాండ్.!

హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు అంశంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ కు చిత్తశుద్ది లేదని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ధాన్యం కొలుగోలు విషయంలో ప్రభుత్వం ఏం చెప్పింది, ఎంత ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసిందో పౌరసరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ కు ఏమీ తెలియది, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, గంగుల కమలాకర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u4zgk0

Related Posts:

0 comments:

Post a Comment