హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు అంశంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ కు చిత్తశుద్ది లేదని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ధాన్యం కొలుగోలు విషయంలో ప్రభుత్వం ఏం చెప్పింది, ఎంత ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసిందో పౌరసరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ కు ఏమీ తెలియది, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, గంగుల కమలాకర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u4zgk0
ధాన్యం కొనుగోలులో మంత్రి గంగులకు చిత్తశుద్ది లేదు.!పదవికి రాజీనామా చెయాలని కాంగ్రెస్ డిమాండ్.!
Related Posts:
జగన్ సర్కారుకు మళ్లీ నిమ్మగడ్డ ఝలక్- అసెంబ్లీ తీర్మానంపై గవర్నర్కు ఫిర్యాదుఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్ధితులు లేవని, ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకునే అధికారం అసెంబ్లీకే ఉండేలా చట్లంలో మార్పులు చేయాలని కోరుతూ న… Read More
అనూహ్యంగా తెర పైకి 'అద్దంకి' పేరు... పీసీసీ పగ్గాలు,నాగార్జున సాగర్ టికెట్..? కాంగ్రెస్లో యువ నాయకత్వంపై కొత్త చర్చ..జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ 'కారు' ఢీలా పడ్డ తర్వాత తెలంగాణ భవిష్యత్ రాజకీయంపై రకరకాల విశ్లేషణలు,అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ను ఖతమ… Read More
ఏపీలో కాంగ్రెస్, టీడీపీ మాయం- వైసీపీతోనే మా పోటీ- సోము వీర్రాజు కామెంట్స్జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధించడంతో ఊపుమీదున్న ఏపీ బీజేపీ నేతలు అప్పుడే ప్రత్యర్ధులపై కామెంట్స్ మొదలుపెట్టేశారు. గ్రేటర్ ఎన్నికల్లో అద్… Read More
కొంపముంచిన కొడుకు: తల్లిని ఓడించిన పుత్రరత్నం.. 32 ఓట్లతో బీజేపీ అభ్యర్థి విజయం..ఎన్నికల్లో అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. గ్రేటర్ ఎన్నికల్లో కూడా అలాంటి ఘటనలు జరిగాయి. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. బీఎన్ రెడ్డి నగర్లో… Read More
తక్షణం రైతులను ఆదుకోకుంటే ఆ పని చేస్తాం .. జగన్ సర్కార్ కు జనసేనాని హెచ్చరిక , గ్రేటర్ ఫలితాలపైన కూడాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు తక్షణ సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ … Read More
0 comments:
Post a Comment