Saturday, December 5, 2020

కొంపముంచిన కొడుకు: తల్లిని ఓడించిన పుత్రరత్నం.. 32 ఓట్లతో బీజేపీ అభ్యర్థి విజయం..

ఎన్నికల్లో అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. గ్రేటర్ ఎన్నికల్లో కూడా అలాంటి ఘటనలు జరిగాయి. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. బీఎన్ రెడ్డి నగర్‌లో జరిగిన ఘటన చర్చకు దారితీసింది. ఇక్కడ ఓకే కుటుంబం నుంచి ఇద్దరూ పోటీ చేశారు. అయితే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన కుమారుడికి కూడా డబుల్ డిజిట్ ఓట్లు వచ్చాయి. అవే టీఆర్ఎస్ అభ్యర్థి, అతని తల్లి కొంపముంచాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LbDeqf

0 comments:

Post a Comment