Saturday, December 5, 2020

జగన్‌ సర్కారుకు మళ్లీ నిమ్మగడ్డ ఝలక్‌- అసెంబ్లీ తీర్మానంపై గవర్నర్‌కు ఫిర్యాదు

ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్ధితులు లేవని, ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకునే అధికారం అసెంబ్లీకే ఉండేలా చట్లంలో మార్పులు చేయాలని కోరుతూ నిన్న జగన్ సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసింది. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానంతో దానికి చెక్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qyVdau

Related Posts:

0 comments:

Post a Comment