ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్ధితులు లేవని, ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకునే అధికారం అసెంబ్లీకే ఉండేలా చట్లంలో మార్పులు చేయాలని కోరుతూ నిన్న జగన్ సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసింది. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానంతో దానికి చెక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qyVdau
జగన్ సర్కారుకు మళ్లీ నిమ్మగడ్డ ఝలక్- అసెంబ్లీ తీర్మానంపై గవర్నర్కు ఫిర్యాదు
Related Posts:
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు -పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ షురూ -ఇప్పటికే 3 సీట్లు వైసీపీ ఖాతాలోఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలలకుగానీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలకు రంగం సిద్దమైంది. వివాదాలను ముగ… Read More
తొలి బొనం సమర్పించిన తలసాని.. రంగానికి ఏర్పాట్లులష్కర్ ఆషాఢ బోనాల జాతరతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే బోనాల ఉత్సవం ప్రారంభమైంది. ప్రభుత… Read More
షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా తక్కువ -జగన్ లూటీలు అన్నీ మోదీకి చెప్పేస్తా -ఎంపీ రఘురామ రియాక్షన్దేశ ద్రోహం కేసు, అరెస్టు, అనర్హత వేటుపై ఆందోళనల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుల … Read More
భారత్లో కరోనా విలయం: మరో 535 మంది బలి -కొత్తగా 39,742 కేసులు -నిదానంగా వ్యాక్సినేషన్దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ ఉధృతి అదుపులోకి రాకముందే, మళ్లీ కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. కొత్త కేసులకు సమానంగా రికవరీలు నమోదవుతున్నాయి. వ్య… Read More
టోక్యో ఒలింపిక్స్: మను భాకర్, యశస్విని అవుట్..టోక్యో ఒలింపిక్స్లో మహిళల పది మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ నుంచి భారత షూటర్లు మను భాకర్, యశస్విని దేశ్వాల్ అవుట్ అయ్యారు. క్వాలిఫైంగ్ మ్యాచ్లో మను 12వ స… Read More
0 comments:
Post a Comment