ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు తక్షణ సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అధికార పార్టీ పై ఒత్తిడి తెస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. రాష్ట్రంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించడం కోసం, రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33L7RcA
తక్షణం రైతులను ఆదుకోకుంటే ఆ పని చేస్తాం .. జగన్ సర్కార్ కు జనసేనాని హెచ్చరిక , గ్రేటర్ ఫలితాలపైన కూడా
Related Posts:
కోరిక తీర్చు: మహిళతో వాలంటీర్ అసభ్య ప్రవర్తన, ఫిర్యాదుతో అరెస్ట్పల్లెలే పట్టుగొమ్మలు.. పల్లె ప్రగతి పథంలో నడిపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. అందుకోసమే గ్రామ సచివాలయాల్లో వేలాది వాలంటీర్లను నియమి… Read More
ఇండో-పాక్ సరిహద్దులో సొరంగం... చొరబాట్ల కోసమే... మరో కుట్ర బట్టబయలు...ఉగ్రవాదుల కార్ఖానాగా మచ్చబడ్డ పాకిస్తాన్ నుంచి భారత్కు ఎప్పుడూ ఏదో ముప్పు ఎదురవుతూనే ఉంది. చాలా సందర్భాల్లో భద్రతా బలగాలు ఉగ్ర కుట్రలను భగ్నం చేస్తూ … Read More
ఆగస్టులో దేశవ్యాప్తంగా 25 శాతం ఎక్కువ వర్షాలు- 44 ఏళ్లలో తొలిసారి...దేశవ్యాప్తంగా ఈసారి వర్షాలు దంచి కొడుతున్నాయి. వేసవి ముగియగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం నిరంతరాయంగా వర్షాలు కురు… Read More
Student: 15 ఏళ్ల అమ్మాయిని 8 నెలల గర్బవతి చేసిన రిటైడ్ ఉద్యోగి, ప్రియుడు, బ్లాక్ మెయిల్ తో !చెన్నై/ క్రిష్ణగిరి/ మదురై: కుటుంబ సభ్యులకు స్థోమతలేదని బంధువుల ఇంట్లో ఉంటు 10వ తరగతి చదువుకుంటున్న 15 ఏళ్ల అమ్మాయి జీవితంతో ముగ్గురు కామాంధులు చెలగాట… Read More
ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా సోకుతుందా..? వస్తే ఆరోగ్య పరిస్థితి ఏంటి..? అక్కడ ఏం జరిగింది..?కరోనావైరస్ ఒక్కసారి సోకితే మళ్లీ సోకదా..? కరోనావైరస్ మళ్లీ సోకదు అనేది అపోహ మాత్రమేనా.. అనే ప్రశ్నలకు వాస్తవ పరిస్థితులే సమాధానంగా నిలుస్తున్నాయి. కరో… Read More
0 comments:
Post a Comment