తైవాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం(ఏప్రిల్ 2) ఉదయం ఓ రైలు పట్టాలు తప్పడంతో 36 మంది మృతి చెందారు. మరో 72 మంది గాయపడ్డారు. తైతుంగ్కు వెళ్తున్న రైలు హువాలియన్ స్టేషన్కు సమీపంలోని ఓ సొరంగంలో పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో రైల్లో మొత్తం 350 మంది ప్రయాణికులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ue7Jgh
ఘోర రైలు ప్రమాదం.. సొరంగంలో పట్టాలు తప్పిన రైలు.. 36 మంది మృతి,72 మందికి గాయాలు...
Related Posts:
హథ్రాస్ గ్యాంగ్రేప్ ఘటనతో సుగాలి ప్రీతి ఉదంతం లింక్: సీబీఐ దర్యాప్తు మంచి నిర్ణయం: జనసేనఅమరావతి: హథ్రాస్ గ్యాంగ్ రేప్ ఉదంతం.. ఉత్తర ప్రదేశ్ను అట్టుడికిస్తోంది. రాజకీయ వేడి రగిల్చింది. హథ్రాస్లో 19 సంవత్సరాల దళిత యువతి నలుగురు కామాంధుల చ… Read More
కాంగ్రెస్ వచ్చాక ఆ చట్టాలు చెత్తబుట్టలోకే - రైతులతో రాహుల్ - ఖేతీ బచావో యాత్ర ప్రారంభంవ్యవసాయ రంగంలో సంస్కరణలంటూ ఇటీవల కేంద్రం సవరించిన వ్యవసాయ చట్టాలను 'నల్ల చట్టాలు'గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. కొత్త చట్టాలతో రైతులు సం… Read More
ఆడపిల్లకు బుద్ధి నేర్పితేనే అత్యాచారాలు తగ్గుతాయి, ప్రభుత్వ చర్యలతోకాదు: బీజేపీ ఎమ్మెల్యేఉత్తరప్రదేశ్ లోని హాత్రస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం, హత్య ఉదంతంపై దేశమంతటా ఆగ్రహావేశాలు ఎగిసిపడుతుండటం, యోగి సర్కారు తీరు, బాధిత కుటుంబా… Read More
జిల్లా పాఠశాలల్లో కరోనా కలకలం: 29 మంది విద్యార్థులకు సోకిన కరోనావిజయనగరం: కరోనా లాక్డౌన్ అనంతరం గొత కొద్ది రోజుల క్రితమే పాఠశాలలు పునర్ ప్రారంభమయ్యాయి. అయితే, కరోనా విజృంభణ ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కువ మ… Read More
కరోనా కాటు: వైయస్సార్సీ కీలక నేత ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూతవిశాఖపట్నం: కరోనా మహమ్మారికి మరో రాజకీయ నేత ప్రాణాలు కోల్పోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్(59) ఆదివారం … Read More
0 comments:
Post a Comment