తైవాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం(ఏప్రిల్ 2) ఉదయం ఓ రైలు పట్టాలు తప్పడంతో 36 మంది మృతి చెందారు. మరో 72 మంది గాయపడ్డారు. తైతుంగ్కు వెళ్తున్న రైలు హువాలియన్ స్టేషన్కు సమీపంలోని ఓ సొరంగంలో పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో రైల్లో మొత్తం 350 మంది ప్రయాణికులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ue7Jgh
ఘోర రైలు ప్రమాదం.. సొరంగంలో పట్టాలు తప్పిన రైలు.. 36 మంది మృతి,72 మందికి గాయాలు...
Related Posts:
వచ్చే మూడు నెలలు మహా డేంజర్ ... కరోనా కష్టకాలం .. తెలంగాణా హెల్త్ డైరెక్టర్ హెచ్చరికతెలంగాణ రాష్ట్రంలో కరోనాను పూర్తిగా జయించలేదని, రాబోయే మూడు నెలల కాలమంతా కరోనా కష్టకాలం అంటూ , అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ హెచ్చరికలు జారీ… Read More
దుబ్బాక ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్: టీఆర్ఎస్ గెలుపు, మరో సర్వే బీజేపీకి పట్టంసిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం సాయంత్రం 6 గంటలవరకు సాగిన పోలింగ్ కొనసాగగా.. దుబ్బాక ప్రజలు భారీ సంఖ్యలో ఓట్లు వేసి చైతన్యాన… Read More
బీహార్:రెండో దశ కూడా ప్రశాంతం -53.51శాతం పోలింగ్ - టర్నౌట్పై పార్టీల్లో గుబులుకరోనా విలయ కాలంలో జరుగుతోన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రహాసనంలో మలి అంకం కూడా ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం నాటి రెండో దశ పోలింగ్ లో ఎక్కడా అవాంఛనీయ … Read More
బీజేపీలోకి విజయశాంతి ఎంట్రీ ఖాయమా? చేరికపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలుతెలంగాణ కాంగ్రెస్ తురుపుముక్క, నటి విజయశాంతి రాజకీయ భవిష్యత్తుపై కొంతకాలంగా సాగుతోన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ క… Read More
Drug mafia: హీరోయిన్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ, ఇక మిగిలింది సుప్రీం కోర్టు, 60 Days నాటౌట్ !బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి సెంట్రల్ జైల్లో కాలం గడుపుతున్న స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీకు… Read More
0 comments:
Post a Comment