తైవాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం(ఏప్రిల్ 2) ఉదయం ఓ రైలు పట్టాలు తప్పడంతో 36 మంది మృతి చెందారు. మరో 72 మంది గాయపడ్డారు. తైతుంగ్కు వెళ్తున్న రైలు హువాలియన్ స్టేషన్కు సమీపంలోని ఓ సొరంగంలో పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో రైల్లో మొత్తం 350 మంది ప్రయాణికులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ue7Jgh
ఘోర రైలు ప్రమాదం.. సొరంగంలో పట్టాలు తప్పిన రైలు.. 36 మంది మృతి,72 మందికి గాయాలు...
Related Posts:
పండగల సీజన్లోనూ ఫర్వాలేదనిపించేలా: కరోనా కట్టడిలో సక్సెస్..అయినాన్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొద్దిరోజులుగా ఈ తగ్గుదల కొనసాగుతూ వస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్… Read More
మా పోలింగ్ లో ఉద్రిక్తత : రెండు వర్గాల మధ్య ఘర్షణ- ఇద్దరి అభ్యర్ధులతో అధికారుల చర్చలు: పోలింగ్ కొనసాగేనా..!!ఉత్కంఠ పరిస్థితుల్లో మొదలై...ప్రశాంతంగా ప్రారంభమైన మా ఎన్నికల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయటం పైన రెండు వర్గాల… Read More
అంతరాత్మ చెప్పిన వారికి ఓటేసాను-వారికే నా మద్దతు..చిరంజీవి : నమ్మకం ఉన్నవారికి ఓటేసాను..బాలక్రిష్ణ..!!మా ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మా సభ్యులు ఎవరిని గెలిపించుకుంటే వారికే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు. తన అంతర… Read More
మా గొడవల వెనుక పెద్దలు ఉన్నారు- వీళ్లు పావులు అవుతున్నారు : జగన్ దగ్గరకు తీసుకెళ్తా -రోజా సంచలనం..!!"మా" ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ఎమ్మెల్యే..సినీ నటి రోజా ఆందోళన వ్యక్తం చేసారు. తాను చాలా సార్లు "మా" ఎన్నికలు చూసానని గతంలో ఎప్పుడూ ఇట… Read More
విజయవాడలో ఎన్ఐఏ విస్తృత తనిఖీలు: ముంద్రా పోర్ట్ డ్రగ్స్ వ్యవహారంవిజయవాడ: గుజరాత్లోని ముంద్రా ఓడరేవులో కేజీల కొద్దీ లభించిన మాదక ద్రవ్యాల కేసు వ్యవహారం మరింత ముదురుతోంది. ఆప్ఘనిస్తాన్ నుంచి గుజరాత్కు దిగుమతి అయిన … Read More
0 comments:
Post a Comment