అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ సమాయాత్తమౌతోన్న వేళ.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు ఆమెకు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. ఈ విషయంలో ఆ పార్టీ నాయకులు తెలుగుదేశం, మిత్రపక్షం జనసేనను అనుసరించారు. నీలం సాహ్నీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Of0F3L
నీలం సాహ్నీకి సడన్ షాక్: చివరి నిమిషంలో బీజేపీ కీలక నిర్ణయం: టీడీపీ, జనసేనను ఫాలో
Related Posts:
సర్పంచ్ కుర్చీలకు వేలం...! ఎన్నికల సంఘం సీరియస్... ఏకంగా జైలుశిక్షేహైదరాబాద్ : తెలంగాణ పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. సర్పంచులకు ఎన్నికలు లేకుండా.. చాలాచోట్ల ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల… Read More
క్యాబ్ రాలేదు.. పరీక్ష రాయలేదు.. ఓలా సంస్థకు జరిమానాహైదరాబాద్ : సేవాలోపంతో ఓలా క్యాబ్ సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. మేనేజ్మెంట్ తో పాటు క్యాబ్ డ్రైవర్ తీరును వినియోగదారుల ఫోరం తప్పు పట్టింది. సరూర్ నగర్… Read More
ముందే మాట్లాడుకున్నాం, మోడీ సర్ దీనిని నిజం చేశారు, అద్భుతం: హీరో నిఖిల్ ప్రశంసహైదరాబాద్: పేదలకు పది శాతం రిజర్వేషన్కు లోకసభ మంగళవారం ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణకు దాదాపు అన్ని పార్టీలు అంగీకరించాయి. అన్నాడీఎంకే వాకౌట్ చేయగా,… Read More
మళ్లీ తగ్గిన ఉష్ణోగ్రతలు... పెరిగిన చలి తీవ్రత.. ఆదిలాబాద్లో 8 డిగ్రీలుఈ ఏడాది చలికాలం వింతైన అనుభవాలు చూపిస్తోంది. చలికాలం ప్రారంభమైన మొదట్లో అంతగా ప్రభావం చూపలేదు. దీంతో ఈసారి చలి తక్కువగా ఉంటుందని చాలామంది భావించారు. అ… Read More
నాడు తండ్రి నేడు తనయుడు: ఇఛ్చాపురంలో ముగియనున్న జగన్ పాదయాత్ర..ఇవీ విశేషాలునాడు తండ్రి, మొన్న తనయ, నేడు తనయుడు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్ర చేసిన ఘనత ఒక్క వైయస్ ఫ్యామిలీకే దక్కుతుందేమో. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైసీపీ… Read More
0 comments:
Post a Comment