అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ సమాయాత్తమౌతోన్న వేళ.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు ఆమెకు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. ఈ విషయంలో ఆ పార్టీ నాయకులు తెలుగుదేశం, మిత్రపక్షం జనసేనను అనుసరించారు. నీలం సాహ్నీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Of0F3L
నీలం సాహ్నీకి సడన్ షాక్: చివరి నిమిషంలో బీజేపీ కీలక నిర్ణయం: టీడీపీ, జనసేనను ఫాలో
Related Posts:
Raghurama krishnam Rajuకు షాక్ :హైకోర్టులో రెబల్ ఎంపీకి దక్కని ఊరట.. పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానంఅమరావతి: హైకోర్టులో రఘురామకృష్ణం రాజుకు ఊరట లభించలేదు. శుక్రవారం అరెస్టయిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విచారణ చే… Read More
కరోనా వస్తే కాటికి తప్ప ఇంటికి వెళ్లే పరిస్థితులు లేవు.!గాంధీలో కరోనా రోగుల ఆకలి తీర్చేందుకు రేవంత్ శ్రీకారం.!హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో కరోనా రోగుల కోసం మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ సమయంలో గాంధీ ఆసుపత్రిలో ప్రతిర… Read More
Illegal affair: భర్త లేనిలోటు, కుర్రాడు ఎంట్రీ, అంతా ఓకే అనుకుంటే ?, సీక్రెట్ గా ఫినిష్ !చెన్నై: దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. అనారోగ్యానికి గురైన భర్త చాలా కాలం ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ఆరోగ్యం తిరగబడటం… Read More
ఆరోగ్య చిట్కాలు : ఇంట్లో ఉండే పలు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి ఇలా...!డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఢిల్లీలో ఇక ఆక్సిజన్ హోం డెలివరీ- కాన్సన్ట్రేటర్ బ్యాంక్లు-కేజ్రివాల్ ప్రకటనదేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో రాజధాని ఢిల్లీపైనా ఆ ప్రభావం పడుతోంది. ఢిల్లీలో ఆక్సిజన్ కొరతతో జనం అల్లాడుతున్నా్రు. ఆక్సి… Read More
0 comments:
Post a Comment