విశాఖపట్నం: కరోనా మహమ్మారికి మరో రాజకీయ నేత ప్రాణాలు కోల్పోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్(59) ఆదివారం కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా సోకవడంతో విశాఖలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత శ్రీనివాస్కు కరోనా నెగిటివ్ వచ్చినా ఇతర ఆరోగ్య సమస్యలతో ఆయన ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్నారు. చికిత్స పొందుతూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SwmNVH
కరోనా కాటు: వైయస్సార్సీ కీలక నేత ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత
Related Posts:
అక్కడ తొలిసారిగా ఎగిరిన తాలిబన్ల జెండా: అమెరికాకు ఘాటు రిప్లయ్కాబుల్: అగ్రరాజ్యం అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రవాద సంస్థ అల్ఖైదా.. భయానక దాడికి పాల్పడి రెండు దశాబ్దాలు ముగిసింది. అమెరికా, భారత్ సహా పలు… Read More
తేజుకు సర్జరీ సక్సెస్- 24 గంటల అబ్జర్వేషన్ : కండీషన్ స్టేబుల్ -వెంటిలేటర్పైనే చికిత్స..!!రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు అపోలో వైద్యులు శస్త్ర చికిత్స పూర్తి చేసారు. శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జి పరిసరాలలో రోడ్డు… Read More
Big Boss Telugu 5: ఆ బూతుల కంటెస్టెంట్ అవుట్: ఫస్ట్ ఎలిమినేటర్గా ఆమెహైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 5 ఆరంభంలోనే అదరగొట్… Read More
చనిపోయిన వ్యక్తికీ కరోనా వ్యాక్సిన్ వేశారు: వైద్యారోగ్య సిబ్బంది తీరుపై విమర్శలు, ఆందోళనఅనంతపురం: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో వైద్యులు, వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం విధుల పట్ల నిర్లక్ష్యంగా… Read More
అల్ఖైదా చీఫ్ బతికే ఉన్నాడు-వీడియో సందేశంతో ప్రత్యక్షం : మరణించినట్లుగా ప్రచారం..ఇప్పుడిలా..!!ఆల్ ఖైదా చీఫ్ బతికే ఉన్నాడా. ఆయన మరణించాడనే వార్తల్లో నిజం లేదా. అదంతా ప్రచారమేనా. ఇప్పుడు తాజాగా వస్తున్న వీడియోలు..ఆధారాలు అవననే చెబుతున్నారు. చాలా … Read More
0 comments:
Post a Comment