విశాఖపట్నం: కరోనా మహమ్మారికి మరో రాజకీయ నేత ప్రాణాలు కోల్పోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్(59) ఆదివారం కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా సోకవడంతో విశాఖలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత శ్రీనివాస్కు కరోనా నెగిటివ్ వచ్చినా ఇతర ఆరోగ్య సమస్యలతో ఆయన ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్నారు. చికిత్స పొందుతూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SwmNVH
Sunday, October 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment