అమరావతి: హథ్రాస్ గ్యాంగ్ రేప్ ఉదంతం.. ఉత్తర ప్రదేశ్ను అట్టుడికిస్తోంది. రాజకీయ వేడి రగిల్చింది. హథ్రాస్లో 19 సంవత్సరాల దళిత యువతి నలుగురు కామాంధుల చేతుల్లో సామూహిక అత్యాచారానికి గురైన ఘటనపై ఉత్తర ప్రదేశ్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య మినీ యుద్దమే నడుస్తోంది. అత్యాచారానికి గురై సుమారు రెండు వారాల పాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30yYTxv
హథ్రాస్ గ్యాంగ్రేప్ ఘటనతో సుగాలి ప్రీతి ఉదంతం లింక్: సీబీఐ దర్యాప్తు మంచి నిర్ణయం: జనసేన
Related Posts:
ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూసొంత పార్టీపై, అధినేత సీఎం జగన్పై తీవ్రస్థాయి విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో సంచలనానికి పాల్పడ్డారు. ఆంధ్రప్ర… Read More
భార్య మర్మాంగాన్ని రాగి తీగతో కుట్టేసిన కిరాతకుడు: తీవ్ర రక్తస్రావం: పోలీసుల స్టేట్మెంట్లోలక్నో: ఉత్తర ప్రదేశ్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ కిరాతక భర్త ఆటవిక చర్యకు పాల్పడ్డాడు. ఆమెను చిత్రహింసల… Read More
పెన్షనర్లకు కేంద్రం శుభవార్త- ఇక ఆధార్ తప్పనిసరి కాదుకేంద్ర ప్రభుత్వం ఏటా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగ విరమణ చేసిన వారికి పింఛన్లు పంపిణీ చేస్తుంటుంది. వారికి ఏటా తాము బతికే ఉన్నామని నిరూపణ కోసం లై… Read More
వీకెండ్.. లాక్డౌన్?: తెలంగాణలో మొదటికొచ్చిన కరోనా కథ: మూడువేలకు చేరువగాహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ కథ మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణలో రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మొన్నటిదాకా ఒకట్రెండు పాజిటివ్ కేస… Read More
కరోనా సెకండ్ వేవ్ తో భయం గుప్పిట్లో భారత్: 47వేలకు చేరువగా కొత్త కేసులు, 200కు పైగా మరణాలుభారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. గత 24 గంటల్లో 46, 951 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా నమోదైంది. 213 మంది… Read More
0 comments:
Post a Comment