విజయనగరం: కరోనా లాక్డౌన్ అనంతరం గొత కొద్ది రోజుల క్రితమే పాఠశాలలు పునర్ ప్రారంభమయ్యాయి. అయితే, కరోనా విజృంభణ ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు మాత్రం పాఠశాలలకు రావడం లేదు. కాగా, విజయనగరంలోని రెండు పాఠశాలలో సుమారు 29మందికిపైగా విద్యార్థులకు కరోనా రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l8IOX9
జిల్లా పాఠశాలల్లో కరోనా కలకలం: 29 మంది విద్యార్థులకు సోకిన కరోనా
Related Posts:
హైదరాబాద్లో అర్ధరాత్రి భారీ వర్షం... పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం...హైదరాబాద్లో బుధవారం(ఫిబ్రవరి 18) అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. భారీ ఈదురు గాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నగరంలోని సికి… Read More
తీరు మారని చైనా: రాళ్లతో కొట్టుకున్నారు: గాల్వన్ వ్యాలీ ఘర్షణలపై కీలక ప్రకటన: అవార్డులుబీజింగ్: నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. డ్రాగన్ కంట్రీ చైనా విషయంలో ఇది రుజువైంది. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గత ఏడాది సంభవించిన ఘర్షణలు, దాడ… Read More
నేడు అంతర్వేదికి జగన్- కొత్త రథం ప్రారంభోత్సవం- లక్ష్మీనరసింహుడి కళ్యాణోత్సవ వేళఏపీలో గతేడాది తీవ్ర కలకలం రేపిన అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటన తర్వాత వైసీపీ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే అప్పట్లో హామీ ఇచ్చిన విధంగా కొత్త ర… Read More
వైసీపీ ఎంపీ, పీసీసీ చీఫ్ మధ్య వాగ్వివాదం: హీరో అవుదామంటే కుదరదంటూ ఫైర్విశాఖపట్నం: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై కొనసాగుతోన్న ఉద్యమాలు వేడెక్కుతున్నాయి. స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్… Read More
మీకు తెలుసా అన్నదానం విశిష్టత గురించిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment