Sunday, October 4, 2020

జిల్లా పాఠశాలల్లో కరోనా కలకలం: 29 మంది విద్యార్థులకు సోకిన కరోనా

విజయనగరం: కరోనా లాక్‌డౌన్ అనంతరం గొత కొద్ది రోజుల క్రితమే పాఠశాలలు పునర్ ప్రారంభమయ్యాయి. అయితే, కరోనా విజృంభణ ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు మాత్రం పాఠశాలలకు రావడం లేదు. కాగా, విజయనగరంలోని రెండు పాఠశాలలో సుమారు 29మందికిపైగా విద్యార్థులకు కరోనా రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l8IOX9

Related Posts:

0 comments:

Post a Comment