విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఓవైపు ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే కేంద్రం ఇవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్తోంది. అంతే కాదు స్టీల్ ప్లాంట్పై రోజుకో వివాదాస్పద ప్రకటనతో మరింత ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ వంద శాతం ప్రైవేటీకరణ తప్పదని ప్రకటించిన కేంద్రం.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అంతే కాదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t9Pqsn
స్టీల్ ప్లాంట్పై కేంద్రం మరో క్లారిటీ- అమ్ముడుకాకపోతే మూసేస్తాం- ప్రైవేటీకరణకు బెదిరింపులు
Related Posts:
ఆ రెండు పార్టీలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: శరద్ పవార్ముంబై: శివసేన , ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని పూర్తిగా ఐదేళ్లు ప్రభుత్వంలో ఉంటాయని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చెప్పారు. మ… Read More
సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకర పోస్ట్ లపై వల్లభనేని వంశీ ఫిర్యాదు..సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసభ్య ప్రచారంపై వల్లభనేని వంశీ విజయవాడ పోలీస్ కమీషనర్ తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ పేజీ… Read More
అత్యుత్తమ తీర్పు: నాడు సున్నీ..నేడు షియా: రామమందిరం నిర్మాణానికి ముస్లిం నేతల విరాళంలక్నో: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ముస్లింలు స్వాగతిస్తున్నారు. దేశవ్యాప్… Read More
ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి ఇంగ్లీష్ రాదట ... చాలా ఇబ్బంది పడుతున్నారటఏపీలో ఒకటో తరగతి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియా లో విద్యాబోధన చేయాలి అని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. ఇ… Read More
ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సస్సెన్షన్ వేటు.. టీడీపీ కఠిన నిర్ణయంఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట తాను నడుస్తానని బహిరంగంగా ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సస్పెండ్ చేస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుం… Read More
0 comments:
Post a Comment