Monday, April 20, 2020

కరోనా కలకలం: పాజిటివ్ వ్యక్తి డిశ్చార్జ్, ఆ ఫ్యామిలీ మొత్తం క్వారంటైన‌లోకి..

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా, జరిగిన ఓ పొరపాటు ఇప్పుడు కలకలం రేపుతోంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిని కాకుండా కరోనా పాజిటివ్ వ్యక్తిని క్వారంటైన్ నుంచి డిశ్చార్జ్ చేయడంతో ఇప్పుడు స్థానికంగా ఆందోళనకు దారితీసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VH1X7w

Related Posts:

0 comments:

Post a Comment