Monday, April 20, 2020

ఏపీ బీజేపీపై వైసీపీ ఎదురుదాడి వ్యూహం- కాషాయ నేతల్లో విభేదాలే లక్ష్యంగా...

కొరియా నుంచి తెప్పించిన కరోనా టెస్టింగ్ కిట్ల వ్యవహారం ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. కరోనా టెస్టింగ్ కిట్ల ధరలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ చేస్తున్న ఆరోపణలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన బీజేపీలో అంతర్గత విభేదాలను సైతం పరోక్షంగా ప్రస్తావించడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VoiePN

Related Posts:

0 comments:

Post a Comment