Monday, April 20, 2020

లాక్ డౌన్ వేళ విశాఖలో వైసీపీ రాజకీయం- టార్గెట్ అవేనా... ?

ఏపీలో కరోనా వైరస్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో విశాఖలో మాత్రం ఆ ప్రభావం కనిపించడం లేదు. దీనిపై విపక్షాల నుంచి వస్తున్న విమర్శలపై ఎదురుదాడి చేస్తున్న అధికార వైసీపీ నేతలు.. లాక్ డౌన్ ఉల్లంఘనలపై మాత్రం నోరు మెదపడం లేదు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ విశాఖ జిల్లాలో అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా తిరుగుతుండటం వెనుక వ్యూహమేంటన్న దానిపై ప్రస్తుతం జనంలో చర్చ సాగుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bqETAr

Related Posts:

0 comments:

Post a Comment