ఏపీలో ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత జగన్ అక్రమాస్తుల కేసులో చిక్కుకున్న ఐఎఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మిపై ఇప్పుడు జగన్ సర్కార్ అవాజ్యమైన ప్రేమ కురిపిస్తోంది. తెలంగాణ క్యాడర్లో ఉన్న ఆమెను కేంద్రం వద్దన్నా క్యాట్కు సాయంతో ఏపీకి రప్పించుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఆమెకు వరుస ప్రమోషన్లతో సంచలనం రేపుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MYq3ds
Monday, March 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment