ఏపీలో ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత జగన్ అక్రమాస్తుల కేసులో చిక్కుకున్న ఐఎఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మిపై ఇప్పుడు జగన్ సర్కార్ అవాజ్యమైన ప్రేమ కురిపిస్తోంది. తెలంగాణ క్యాడర్లో ఉన్న ఆమెను కేంద్రం వద్దన్నా క్యాట్కు సాయంతో ఏపీకి రప్పించుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఆమెకు వరుస ప్రమోషన్లతో సంచలనం రేపుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MYq3ds
శ్రీలక్ష్మి రుణం తీర్చుకుంటున్న జగన్- మూడునెలల్లో రెండు ప్రమోషన్లు- సీఎస్ రేసులోకి ?
Related Posts:
మున్సిపల్ పోరుపై సస్పెన్స్-నిమ్మగడ్డ అధికారాలపై హైకోర్టులో పిటిషన్లు-రీ నోటిఫై తప్పదా ?ఏపీలో వచ్చే నెల 2 నుంచి గతంలో ఆగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఎదురుదెబ్బ తగ… Read More
రామగుండం వద్ద రోడ్డు ప్రమాదం: గుంటూరు జిల్లావాసుల దుర్మరణం: కారు నుంచి భారీగా బంగారంపెద్దపల్లి: తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తెల్లవారు జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి… Read More
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్ సహా ఏయే నగరాల్లో ఎంత పెరిగిందంటే.?న్యూఢిల్లీ: రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో కేంద్రంపై ప్రతిపక్షాలు ముప్పేటదాడి చేస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ఇంధన ధలతో ఆందోళన వ్యక్తం … Read More
హిందూ ధర్మ పరిరక్షణ కట్టుబొట్టులో ఉంటే సరిపోదు: జగన్ సర్కార్కు మాజీ సీఎస్ చురకలుఅమరావతి: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు.. మరోసారి ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం పనితీర… Read More
మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా: మహమ్మారి బారిన 60శాతం మంది మంత్రులుముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది. ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఉద్ధవ్… Read More
0 comments:
Post a Comment