పెద్దపల్లి: తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తెల్లవారు జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అతివేగం, నిద్రమత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వారిగా గుర్తించారు. కారు, సంఘటనా స్థలం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MdQIm6
రామగుండం వద్ద రోడ్డు ప్రమాదం: గుంటూరు జిల్లావాసుల దుర్మరణం: కారు నుంచి భారీగా బంగారం
Related Posts:
కరోనా సెకండ్ వేవ్ : భారీ నియామకాలకు జగన్ గ్రీన్సిగ్నల్- భర్తీ చేసే ఉద్యోగాలివేఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకు వెయ్యి అదనపు కేసుల చొప్పున పెరిగిపోతూ ఉండటంతో ప్రభుత్వానికి ఊపిరాడని పరిస్ధితి. దీంతో గతేడాది ప్రారంభించి ఆ త… Read More
భారత్ సరిహద్దులన్నీ మూసివేసిన బంగ్లాదేశ్: మొన్నే ప్రధాని మోడీ సందర్శన..అంతలోనేఢాకా: పొరుగునే ఉన్న బంగ్లాదేశ్.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భారత్తో పంచుకుంటోన్న సరిహద్దులన్నింటినీ మూసివేయాలని నిర్ణయించింది. సోమవారం ఉదయం నుంచీ వ… Read More
ఆక్సిజన్ కొరత: మహారాజా ఆస్పత్రిలో ఇద్దరు కరోనా రోగుల మృతి, విశాఖలో టీడీపీ కార్పొరేటర్అమరావతి: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో ఆస్పత్రులు ఆక్సిజన్ కొరత ఏర్పడి ఇప్పటికే పదుల సంఖ్యలో రోగులు మృతి చెందారు. మహారాష్ట్ర, ఢిల్లీల… Read More
ముంబైలో హెల్త్ ఎమర్జెన్సీ..తీవ్రంగా వెంటిలేటర్ల కొరత, ఆస్పత్రుల వెంట కరోనా బాధితుల పరుగులు!!దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో ముంబై విలవిలలాడుతోంది. ఎక్కడ చూసినా వెంటిలేటర్ల కొరత ఆసుపత్రు… Read More
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తున్నారా?: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి: ఆంక్షల అమలువిజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు భయానకంగా వ్యాప్తి చెందుతున్నాయి. రోజూ వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడా… Read More
0 comments:
Post a Comment