న్యూఢిల్లీ: నిత్యం రైళ్లల్లో రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సింగిల్ హెల్ప్లైన్ నంబర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. వేర్వేరు సహాయాల కోసం ఇప్పటిదాకా వేర్వేరుగా హెల్ప్లైన్ నంబర్లు ఉండేవి. వాటన్నింటినీ ఏకీకృతం చేసింది. అన్ని రకాల విచారణలు/ఫిర్యాదులు/సహాయం కోసం ఒకే నంబర్ ఇక మీదట అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kVw0Vd
ప్రయాణికులకు గుడ్న్యూస్: వన్ రైల్..వన్ హెల్ప్లైన్: విచారణ, ఫిర్యాదులకు సింగిల్ నంబర్
Related Posts:
మోడీకి అభినందనలు తెలిపిన అమేరికా... ఇతర అగ్రదేశాల నేతలు..భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన ప్రధాని మోడీకి ప్రపంచ దేశాల మహమహులు అభినందనలు తెలుపుతున్నారు. 50 సంవత్సరాల దేశ పార్లమెంట్ చరిత్రలో అ… Read More
సీమలో అన్నీ పాయె! టీడీపీ నుంచి గెలిచింది బాబు, బాలయ్యే! 52 సీట్లల్లో టీడీపీ దక్కింది రెండే!కడప: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది. అఖండ విజయాన్ని నమోదు చేసింది. తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. వైఎస్ఆర… Read More
ఓటమిపై నోరువిప్పిన పవన్ : రాజకీయాల్లో కొనసాగడంపై కామెంట్అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తున్నట్టు స్పష్టంచేశారు పవన్ కల్యాణ్. విజయం సాధించిన వైసీపీకి అభినందనలు తెలిపారు. స్వచ్చమైన … Read More
ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నిమిషాల్లోనే కశ్మీర్లో కాల్పులు : మిలిటెంట్ టాప్ కమాండర్ జకీర్ హతంశ్రీనగర్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో లేదో కశ్మీర్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. భద్రతాదళాలు స్పందించి … Read More
లోకేశ్ పరాజయం : ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఖాయం: 5200 ఓట్ల మెజార్టీరాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి రేకెత్తించిన మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయారు. రాజధాని ప్రాంతం ఎక్కువగా ఉన్న మంగళగిరిలో లోకేశ్ పేరు ప్రకటించి… Read More
0 comments:
Post a Comment