న్యూఢిల్లీ: నిత్యం రైళ్లల్లో రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సింగిల్ హెల్ప్లైన్ నంబర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. వేర్వేరు సహాయాల కోసం ఇప్పటిదాకా వేర్వేరుగా హెల్ప్లైన్ నంబర్లు ఉండేవి. వాటన్నింటినీ ఏకీకృతం చేసింది. అన్ని రకాల విచారణలు/ఫిర్యాదులు/సహాయం కోసం ఒకే నంబర్ ఇక మీదట అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kVw0Vd
ప్రయాణికులకు గుడ్న్యూస్: వన్ రైల్..వన్ హెల్ప్లైన్: విచారణ, ఫిర్యాదులకు సింగిల్ నంబర్
Related Posts:
మహిళలను చంపడం అనంతరం కామవాంఛ తీర్చుకోవడం...! బెంగాల్లో మరో సైకో కిల్లర్హజీపూర్ సైకో కిల్లర్ శ్రీనును పోలిన మరో సైకో సర్కార్ పశ్చిమ బెంగాల్లో తేలాడు. మిట్ట మధ్యాహ్నం పలు కారాణాలతో ఒంటరీగా ఉన్న మహిళల ఇంట్లోకి చోరబడడం అనంతర… Read More
పవన్ కు కాపు కాయని కాపులు..! కాపులను సరిగ్గా టార్గెట్ చేయలేకపోయిన గబ్బర్ సింగ్..!!అమరావతి/హైదరాబాద్ : 2014లో ప్రభుత్వాన్ని కాపులు నిర్ణయించినట్టే 2019లో కూడా కాపులే డిసైడ్ చేసారు. ఎవరు ఔనన్నా, కాదన్నా ఇది పచ్చి నిజం. కాపులు కూడా జీర… Read More
నడి రోడ్డుమీద కాన్వాయ్ ఆపి: అక్కడికక్కడే 25 లక్షలు మంజూరు చేసి:మానవత్వం చాటుకున్న జగన్..!ముఖ్యమంత్రి జగన్ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. నడి రోడ్డు మీద తన కాన్వాయ్ ఆపి తన వద్దకు వచ్చిన బాధితులకు అండగా నిలిచి నిజమైన రియల్… Read More
బాబోయ్ ఏమి ఎండలురా బాబూ: అక్కడ 50 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలురాజస్థాన్లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వరుసగా ఐదవ రోజు ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. రాజస్థాన్లోని చురూ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 50.8… Read More
రాష్ట్ర కొత్త అడ్వకేట్ జనరల్ ఎవరో తెలుసా?: కోడె దుర్గా ప్రసాద్ రాజీనామా ఆమోదం!అమరావతి: రాష్ట్రానికి కొత్త అడ్వకేట్ జనరల్ నియమితులయ్యారు. ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్ను అడ్వకేట్ జనరల్గా నియమించారు. ఈ మేర… Read More
0 comments:
Post a Comment