ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది. ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు 60 శాతం మంది మంత్రులు కరోనా బారినపడటం గమనార్హం. గత ఏడాది కరోనావైరస్ వెలుగుచూసిన నాటి నుంచి ఇప్పటి వరకు మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) ప్రభుత్వంలోని 43
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dCGdEd
మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా: మహమ్మారి బారిన 60శాతం మంది మంత్రులు
Related Posts:
తొలిసారిగా ఇలా: సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఒంటరిగా ప్రార్థనలు నిర్వహించిన పోప్వాటికన్ సిటీ: వాటికన్ సిటీ.. నిత్యం రద్దీగా కనిపిస్తుంది. ఇక ఆదివారం వచ్చిందంటే సెయింట్ పీటర్స్ బెసిలికా ప్రాంగణం ప్రత్యేక ప్రార్థనల కోసం ప్రపంచ నలుమూ… Read More
Coronavirus, బెంగళూరులో ఆంధ్రా మహిళ కరోనాతో మృతి, ఫ్యామిలీ మొత్తం వైరస్, రెడ్ అలర్ట్ !బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) వ్యాధితో మృతి చెందిన మహిళ ఫ్యామిలీలో మరో ముగ్గురికి వైరస్ సోకిందని వెలుగు చూడటంతో వారి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్… Read More
కరోనా అరికట్టటానికి చిట్కాలు చెప్పిన నారా లోకేష్ ..ఏం చెప్పారంటేకరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రపంచమే పెద్ద ఎత్తున పరిశోధనల్లో ఉంది . ఇక కరోనా కట్టడి ఎలా అనే అంశంపై ఎవరికి తోచిన చిట్కాలు వారు చెబుతున్నారు. లాక్ … Read More
ఏపీలో పట్టణాలతో పోలిస్తే గ్రామాలే సేఫ్.. సత్ఫలితాలు ఇస్తున్న స్వయం నియంత్రణ చర్యలు..కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎవరైతే స్వయం నియంత్రణ పాటిస్తున్నారో వారే సేఫ్ గా ఉన్నట్లు ప్రభుత్వాలు వె… Read More
గోనె సంచి మాస్క్ గా కట్టుకున్న తాత .. కరోనా కాదు దాని జేజమ్మ కూడా రాదన్న నెటిజన్లుకరోనా వైరస్ రోజు రోజుకు ప్రపంచాన్ని వణికిస్తుంది . ఇక భారత్ లో సైతం కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది . ఇప్పటికే ఇండియాలో 873కేసులు నమోదు కాగా ప్రభుత్వ… Read More
0 comments:
Post a Comment