Monday, February 22, 2021

మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా: మహమ్మారి బారిన 60శాతం మంది మంత్రులు

ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది. ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు 60 శాతం మంది మంత్రులు కరోనా బారినపడటం గమనార్హం. గత ఏడాది కరోనావైరస్ వెలుగుచూసిన నాటి నుంచి ఇప్పటి వరకు మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) ప్రభుత్వంలోని 43

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dCGdEd

0 comments:

Post a Comment