తిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక వేళ.. భారతీయ జనతా పార్టీ సరికొత్త సవాల్ను ఎదుర్కొంటోంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి సేవలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీదికి తీసుకొచ్చింది. హిందువులు, హిందూయిజానికి తాము మాత్రమే ప్రతినిధులమని చెప్పుకొంటోన్న బీజేపీ నాయకులు.. అదే హిందువుల మనోభావాలతోనే ముడిపడి ఉన్న శ్రీవారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39cJUgO
టీటీడీ కాటేజీలా..ప్రైవేటు హోటళ్లా: తిరుపతి ఉప ఎన్నిక వేళ..బీజేపీకి సవాల్: రూ.120 కోట్లు
Related Posts:
ముగిసిన ప్రచారపర్వం.. మిగిలింది ప్రలోభాలే... ఎల్లుండే పోలింగ్.. ఈసీ నిఘానీడలో...గత కొద్దిరోజులుగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రచార హోరు ఆగిపోయింది. సోమవారం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా… Read More
అక్టోబర్ 22న బ్యాంకు ఉద్యోగుల సమ్మె... విలీనానికి నిరసనగా బంద్జాతీయ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈనెల 22న దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా బ్యాంకు ఎం… Read More
అక్రమాస్తుల్లో డీకే ప్రపంచ రికార్డు, ట్రబుల్ షూటర్ త్రిబుల్ సెంచురి, ఈడీ!బెంగళూరు/న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివ… Read More
టీడీపీకి రాజకీయ విలువలు లేవన్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నాఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏ చిన్న అవకాశం దొరికినా ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా… Read More
మంత్రి సత్యవతి రాథోడ్కు మరో ప్రమోషన్: ‘నానమ్మ’కు స్వీట్లు తినిపించారుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యవతి రాథోడ్ శనివారం నానమ్మ అయ్యారు. రాష్ట్ర గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్… Read More
0 comments:
Post a Comment