న్యూఢిల్లీ: చైనా తన కుట్రలను కొనసాగిస్తోంది. ఓ వైపు ఈశాన్య లడఖ్ సరిహద్దు వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణకు భారత్తో జరుపుతూనే మరోవైపు సరిహద్దులోకి భారీగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ-చైనా ఆర్మీ) బలగాలను తరలిస్తోంది. బలగాల ఉపసంహరణకు అంగీకరిస్తున్నామంటూనే ఈ విధంగా చేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎల్ఏసీలో చైనా బలగాలు మోహరింపునకు సంబంధించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ml1zLk
Ladakh standoff: ఓ వైపు చర్చలంటూనే మరోవైపు బలగాలను మోహరిస్తున్న చైనా
Related Posts:
భారత్కు అత్యవసర సాయం: జో బిడెన్: ఇతర దేశాలకు 60 బిలియన్ డోసుల వ్యాక్సిన్వాషింగ్టన్: భారత్కు అత్యవసర సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. కరోన వైరస్ సెకెండ్ వేవ్ సృష్టించిన కఠి… Read More
రేపు ఏపీ కేబినెట్- జూన్లో బడ్డెట్ సమావేశాలు, మండలి ఛైర్మన్ ఎన్నికఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వచ్చే నెల రోజులు కీలకంగా మారనున్నాయి. బడ్డెట్ సమావేశాలతో పాటు పెండింగ్లో ఉన్న మండలి ఛైర్మన్ ఎన్నిక, ఓవైపు కరోనాను ఎదుర్కో… Read More
6.4 భూకంప తీవ్రతతో వణికిన రాష్ట్రం: మంత్రి బంగళా సైతం దడదడగువాహటి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఈ మధ్యకాలంలో తరచూ భూకంపాలు, భూప్రకంపనలు సంభవిస… Read More
ఏపీ ఆస్పత్రుల్లో షాకింగ్- ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా దోపిడీ-పనిచేయని హెచ్చరికలుఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఓవైపు రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పుకుంటున్నా రోగులు మాత… Read More
ఆసుపత్రిలో చెలరేగిన మంటలు: నలుగురి మృతి: వరుస ప్రమాదాల వెనుక..?థానె: మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సృష్టించిన కల్లోల పరిస్థితులకు బ్రేక్ పడట్లేదు. మరో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప… Read More
0 comments:
Post a Comment