వాషింగ్టన్: భారత్కు అత్యవసర సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. కరోన వైరస్ సెకెండ్ వేవ్ సృష్టించిన కఠినతర పరిస్థితుల నుంచి ఆ దేశం త్వరలోనే కోలుకుంటుందని, దీనికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని అన్నారు. గత ఏడాది కరోనా వైరస్ ఆరంభమైన తొలిరోజుల్లో దాని వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి అమెరికా ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sZcEAE
Tuesday, April 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment