Tuesday, April 27, 2021

ఏపీ ఆస్పత్రుల్లో షాకింగ్‌- ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా దోపిడీ-పనిచేయని హెచ్చరికలు

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఓవైపు రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పుకుంటున్నా రోగులు మాత్రం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ నరకయాతన అనుభవిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల కౌరతతో ప్రైవేటును ఆశ్రయిస్తున్న వారికి అక్కడ మరిన్ని షాకులు తప్పడం లేదు. కరోనా పరీక్షల దగ్గర నుంచి చికిత్స వరకూ ప్రైవేటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PwqT2s

Related Posts:

0 comments:

Post a Comment