ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఓవైపు రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పుకుంటున్నా రోగులు మాత్రం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ నరకయాతన అనుభవిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల కౌరతతో ప్రైవేటును ఆశ్రయిస్తున్న వారికి అక్కడ మరిన్ని షాకులు తప్పడం లేదు. కరోనా పరీక్షల దగ్గర నుంచి చికిత్స వరకూ ప్రైవేటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PwqT2s
ఏపీ ఆస్పత్రుల్లో షాకింగ్- ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా దోపిడీ-పనిచేయని హెచ్చరికలు
Related Posts:
దీదీకా బోలో... బెంగాల్లో ప్రారంభమైన ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్...పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు రాజకీయాలు కొనసాగుతుండంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలర్ట్ అయ్యా… Read More
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి కంట తడి: జైపాల్ మృతిపై రాజ్యసభ సంతాపంన్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మరణం ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడిని కలచి వేసింది. సంతాప తీర్మానాన్ని చదువుతూ ఆయన ఒక్కసారిగా కన్నీటి పర… Read More
ఏపీలో మరోసారి ఐపీఎస్ల బదిలీ.. ఈసారి పదకొండు..!అమరావతి : ఏపీలో మరోసారి పలువురు ఐపీఎస్ల బదిలీ జరిగింది. సీనియర్, జూనియర్ హోదా స్థాయిలో ఉన్న ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ … Read More
అన్నా క్యాంటీన్లు మూతపడుతున్నాయ్! కాంట్రాక్టు పొడిగించని ప్రభుత్వంఅమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన అన్నా క్యాంటీన్లు మూత పడే దశకు చేరుకున్నాయి. పలు జిల్లాల్లో ఒక్కటొక్కటిగా మూత పడ్డాయి కూడా. కాంట్రాక్టు గడువు ముగి… Read More
నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం..!తెలంగాణలో పులుల సంఖ్య పెరిగిందన్న మంత్రి..!!ఢిల్లీ/హైదరాబాద్: అందరికి ఏదో రోజు ఉన్నట్టు మృగ రాజుకు కూడా ఓరోజు అంటూ ఉంది. అదే అంతర్జాతీయ పులుల దినోత్సవం. ఈ దినాన్ని పురస్కరించుకొని పులుల సంరంక్ష… Read More
0 comments:
Post a Comment