ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారు. ఇప్పటికే రైతు భరోసా,సున్నా వడ్డీకే పంట రుణాలు,ఉచిత పంట భీమా వంటి పథకాలతో రైతాంగానికి మేలు చేసిన జగన్ ఇప్పుడు వారి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. ఇందుకోసం రాబోయే రోజుల్లో ప్రతీ జిల్లాలో రైతు భరోసా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rfOC3Y
Tuesday, February 2, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment