Tuesday, February 2, 2021

ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన కేసులు, మరణాలు -ప్రకాశంలో జీరో -రేపట్నుంచి రెండో దశ వ్యాక్సినేషన్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ స్వల్పంగా పెరిగింది. కిందటి రోజుతో పోల్చుకుంటే కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. డిశ్చార్జీలు కూడా పెరగడంతో యాక్టివ్ కేసులు ఇంకా కిందికి పడిపోయాయి. పంచాయితీ ఎన్నికల వివాదం కారణంగా ఆకస్మికంగా నిలిచిపోయిన వ్యాక్సినేషన్ ప్రక్రియ తిరిగి పట్టాలెక్కనుంది. వివరాల్లోకి వెళితే.. నిమ్మగడ్డ మార్కు: 2,386 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ,2,245

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mvw0yd

Related Posts:

0 comments:

Post a Comment