Tuesday, April 27, 2021

6.4 భూకంప తీవ్రతతో వణికిన రాష్ట్రం: మంత్రి బంగళా సైతం దడదడ

గువాహటి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఈ మధ్యకాలంలో తరచూ భూకంపాలు, భూప్రకంపనలు సంభవిస్తున్నప్పటికీ.. దాని తీవ్రత ఈ స్థాయిలో ఎప్పుడూ నమోదు కాలేదు. ఈ సారి మాత్రం 6.4 తీవ్రతతో చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను స్వయంగా భూకంప తీవ్రతను అనుభవించినట్లు అస్సాం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3315n8V

Related Posts:

0 comments:

Post a Comment