గువాహటి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఈ మధ్యకాలంలో తరచూ భూకంపాలు, భూప్రకంపనలు సంభవిస్తున్నప్పటికీ.. దాని తీవ్రత ఈ స్థాయిలో ఎప్పుడూ నమోదు కాలేదు. ఈ సారి మాత్రం 6.4 తీవ్రతతో చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను స్వయంగా భూకంప తీవ్రతను అనుభవించినట్లు అస్సాం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3315n8V
Tuesday, April 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment