గువాహటి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఈ మధ్యకాలంలో తరచూ భూకంపాలు, భూప్రకంపనలు సంభవిస్తున్నప్పటికీ.. దాని తీవ్రత ఈ స్థాయిలో ఎప్పుడూ నమోదు కాలేదు. ఈ సారి మాత్రం 6.4 తీవ్రతతో చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను స్వయంగా భూకంప తీవ్రతను అనుభవించినట్లు అస్సాం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3315n8V
6.4 భూకంప తీవ్రతతో వణికిన రాష్ట్రం: మంత్రి బంగళా సైతం దడదడ
Related Posts:
TSRTC Strike: సీఎస్, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమీషన్ నోటీసులు, ఢిల్లీ రావాలని ఆదేశంహైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలంటూ జాతీయ బీసీ కమిషన్ను కోరింది ఆర్టీసీ జేఏసీ. ఆర్టీసీలో 20వేల మంది కంటే ఎక్కువగా బీసీలు ఉంటారని, … Read More
బ్యాంకులో డబ్బులు నిలిచిపోయాయి.. రోడ్డున పడ్డం... ఆర్బీఐ ఎదుట పీఎంసీ బాధితుల నిరసనపంజాబ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు స్కాం ఖాతాదారుల పాలిట శాపంగా మారింది. ఆరునెలలకు రూ.40 వేల కన్నా మించి విత్ డ్రా చేయొద్దని అకౌంట్ హోల్డర్స్కు రి… Read More
చంద్రబాబును అరెస్ట్ చెయ్యాలని పోలీసులకు వైసీపీ నేతల ఫిర్యాదు ... రీజన్ ఇదేమాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై వైసిపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీసేలా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ న… Read More
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన అజెండాగా మోడీ - మెర్కెల్ భేటీజర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కల్ నవంబర్ 1న భారత పర్యటనకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఆమె భేటీ కానున్నారు. పలు అంశాలపై ఇరుదేశాల అధినేతలు చర్చించన… Read More
ఆర్టీసీ బంద్కు సంపూర్ణ మద్దతు, అన్ని వర్గాలు సపోర్ట్ చేయాలన్న భట్టిరాష్ట్రంలో పాలన కుంటుపడిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాలనే సోయి ప్రభుత్వానికి లేకపోయిందని మండిపడ్డారు. ఆ… Read More
0 comments:
Post a Comment