Tuesday, April 27, 2021

ఆసుపత్రిలో చెలరేగిన మంటలు: నలుగురి మృతి: వరుస ప్రమాదాల వెనుక..?

థానె: మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సృష్టించిన కల్లోల పరిస్థితులకు బ్రేక్ పడట్లేదు. మరో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు పేషెంట్లు మరణించారు. మరి కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aFIZGD

Related Posts:

0 comments:

Post a Comment