ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వచ్చే నెల రోజులు కీలకంగా మారనున్నాయి. బడ్డెట్ సమావేశాలతో పాటు పెండింగ్లో ఉన్న మండలి ఛైర్మన్ ఎన్నిక, ఓవైపు కరోనాను ఎదుర్కోవాల్సిన పరిస్దితి, ఇలా అన్నీ కీలకమే కానున్నాయి. దీంతో రేపు జరిగే కేబినెట్ భేటీలో వీటిపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కల్లోలం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dWZVKI
రేపు ఏపీ కేబినెట్- జూన్లో బడ్డెట్ సమావేశాలు, మండలి ఛైర్మన్ ఎన్నిక
Related Posts:
విజయ సాయిరెడ్డి చెక్ పెట్టేసారు : సీఎం ఆగ్రహంతో..ఇంత రిలాక్స్డ్ గా: వీడియో వైరల్..!వైసీపీలో సీఎం జగన్ తరువాతి స్థానం దాదాపు విజయ సాయి రెడ్డిదే. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ పార్టీ అటు కేంద్రానికి..ఇటు ఏపీ ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా వ్… Read More
ప్రచారాల్లో మంత్రుల ఫోటోలు కట్... సీఎం ఫోటో మాత్రమే ఉండాలి... సీఎంవో ఆదేశాలుఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ప్రభుత్వ పథకాల ప్రచారంపై కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ప్రభుత్వ పథకాలపై ఇప్పటివరకు ఉన్న మంత్రుల ఫోటోలు కనిపించకుండా పోనున్… Read More
అంతా వారే చేశారు: జూనియర్, సీనియర్ పవార్లపై దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలుముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ … Read More
ఎన్హెచ్ఆర్సీ వద్దకు దిశ తల్లిదండ్రులుదిశ నిందితుల ఎన్కౌంటర్పై రెండు రోజులుగా విచారణ జరుపుతున్న బృందం దిశ తల్లిదండ్రుల వద్ద కూడ సమాచారం సేకరించనుంది. వారి స్టేట్మెంట్ను సైతం రికార్డ్ చ… Read More
వారించినా వినలేదుగా: మెట్రో రైలులో రెచ్చిపోయిన ప్రేమజంట: ముద్దులతో ముచ్చట్లు..!న్యూఢిల్లీ: పీక్ అవర్స్ లో మెట్రో రైలు ఎలా ఉంటుంది? ఎక్కే, దిగే ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది. నిల్చోవడానికి కూడా స్థలం లభించనంతగా క్రిక్కిరిసిపోయి … Read More
0 comments:
Post a Comment