కరోనా విలయం కారణంగా ప్రస్తుత విద్యా సంవత్సరం తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్ల రీఓపెనింగ్ పై సందిగ్ధం కొనసాగుతున్నది. ఇక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని స్కూళ్లలో కీలకమైన సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు, పలు పోటీ పరీక్షలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ సోమవారం కీలక ప్రకటన చేశారు. కేరళలో సంచలనం: అసెంబ్లీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iwmerh
Monday, January 18, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment