కరోనా విలయం కారణంగా ప్రస్తుత విద్యా సంవత్సరం తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్ల రీఓపెనింగ్ పై సందిగ్ధం కొనసాగుతున్నది. ఇక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని స్కూళ్లలో కీలకమైన సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు, పలు పోటీ పరీక్షలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ సోమవారం కీలక ప్రకటన చేశారు. కేరళలో సంచలనం: అసెంబ్లీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iwmerh
CBSE Board Exam 2021 : తగ్గించిన సిలబస్తోనే 10వ, 12వ తరగతి పరీక్షలు: కేంద్ర విద్యా మంత్రి
Related Posts:
వైసీపీకి మరో ఎంపీ పెరుగుతారా: ఓటు వేసిన వారే కోర్టుకు.. అసలు సమస్య అదే: టీడీపీ ఏం చెబుతోంది..!తాజా ఎన్నికల్లో వైసీపీకి ఏపీలోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో 22 సీట్లు దక్కాయి. కేవలం మూడు చోట్ల మాత్రమే టీడీపీ విజయం సాధించింది. అయితే, ఆ మూడు… Read More
పిస్తోల్తో బెదిరించి.. దర్జాగా కూర్చుని.. ఎలా దోచారంటే (వైరల్ వీడియో)ఢిల్లీ : దొంగతనాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతూనే ఉన్నార… Read More
వామ్మో ఇదేం సెటిల్మెంటు: అమెజాన్ అధినేత భరణం కింద భార్యకు చెల్లించింది ఎంతో తెలుసా..?ప్రపంచంలో అత్యంత ధనికుల్లో ఒకరైన అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ తన భార్య మెకింజీ బెజోస్కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారు విడిపోయేందుక… Read More
ఏపిలో ఏకు మేకవుతున్న కమలం..! జగన్ కు బీజేపీతోనే ప్రమాదమంటున్న నేతలు..!!అమరావతి/హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ కి ఏ పార్టీతోనూ పొత్తు లేదు. రాజకీయ రణక్షేత్రంలో ఒంటరి పోరుకే జగన్ ఎపుడూ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన పొత్తు కోస… Read More
అగ్గితో ఆటలొద్దు.. మసైపోతారు..! ఇరాన్ పై నిప్పులు చెరిగిన ట్రంప్..!!వాషింగ్టన్/హైదరాబాద్ : ఇరాన్ పై అమెరికా అద్యక్షుడు డోనాన్డ్ ట్రంప్ మరో సారి నిప్పులు చెరిగారు. అణ్వస్త్ర నిల్వలపై ఘాటుగా హెచ్చరికలు జారీ చేసారు. పలు … Read More
0 comments:
Post a Comment