Monday, January 18, 2021

3 నుంచి 102.. బెంగాల్‌లో పుంజుకోనున్న బీజేపీ.. అయినా టీఎంసీదే అధికారం.. దీదీనా మజాకా..

పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరా హోరీ పోరు జరగనుంది. ఈ రెండు పార్టీలు ట్రిపుల్ డిజిట్ దాటుతాయని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే తెలిపింది. అయితే గతంలో కన్నా టీఎంసీ సీట్ల సంఖ్య తగ్గనుంది. 2016లో 211 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ ఈ సారి 53 సీట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nYbsex

Related Posts:

0 comments:

Post a Comment