అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సరిగ్గా సాధారణ ఎన్నికలకు ముందు ఛీఫ్ సెక్రెటరీగా బాద్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రమణ్యం, ఆ తర్వాత వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా మారారు. ఐతే ఊహించని పరిణామాల నేపథ్యంలో ఏపి సీఎం జగన్ సీఎస్ కు ఉద్వాసన పలికి రాజకీయ వర్గాల్లో సంచలనానికి తెరతీసారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WLk0th
ఎంత తోపైనా చెప్పింది చేయాల్సిందే! సీఎం జగన్ కి ఎదురు చెప్పారో! శంకరగిరి మాన్యాలే!
Related Posts:
శశికళ డైరెక్షన్..! టీటీవి యాక్షన్..! పార్టీలో చురుగ్గా పదవుల పందేరం..!!చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)ను రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్లో రిజిస్టర్ చేసేందుకు రంగం సిద్ధమైంది. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో … Read More
హైద్రబాద్ ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్ట్, ఎన్ఐఏ తనీఖీలునేడు హైద్రబాద్ శివారు ప్రాంతమైన మైలార్దేవ్ పల్లి పరిధిలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు శాస్త్రి పురం కు చెందిన ఓ యువకుడిని ఆదుపులోకి తీసుకున్నార… Read More
విమానాశ్రయంలో ప్రసవం: భారతీయ ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన ఇన్ స్పెక్టర్దుబాయ్: అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రసవ వేదనకు గురై, ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ భారతీయ మహిళను, ఆమె బిడ్డను చివరి నిమిషంలో కాపాడారు ఓ దుబాయ్ ఇన్ స్ప… Read More
నా పనివేళలు అయిపోయాయి: మార్గ మధ్యలోనే రైలును నిలిపేసిన లోకోపైలట్నాగపట్టిణం: సాధారణంగా ఒక రైలును ఎక్కడ నిలుపుతారు... ప్యాసింజర్ రైలు అయితే రైల్వేప్లాట్ఫాం పై నిలుపుతారు. అదే గూడ్సు రైలు అయితే స్టేషన్లోనే పక్కన పట్… Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి భార్యకు కేసీఆర్ బంపర్ ఆఫర్ .. కారెక్కే కారణం అదేతెలంగాణా రాష్ట్రంలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుండి గులాబీ ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. 2014 ఎన్నికల్లో టీడీపీని ఖాళీ చేస్తే , తాజాగా 2018 లో జర… Read More
0 comments:
Post a Comment