బురుద్వాన్ : గోవు పాలల్లో బంగారం ఉంటుందట అందుకే ఆ పాలు పసుపు రంగులో ఉంటాయట. అది కూడా ఒక్క భారతదేశంలో ఉన్న గోవుల్లో మాత్రమే ఈ ప్రత్యేకత ఉంటుందట. ఇది మేము చెబుతున్నది కాదు... సాక్షాత్తు బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చెప్పారు. బురద్వాన్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ బీజేపీ చీఫ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qrT2KU
ఓ మై గాడ్ : గోవు పాలల్లో బంగారం ఉందట..లాజిక్ చెప్పిన బీజేపీ నేత,ఆడుకున్న నెటిజెన్లు
Related Posts:
ఉరికిచ్చి కొడుతారు... ఏం మాట్లాడుతున్నావ్: రాజగోపాల్ రెడ్డి-ఎర్రబెల్లి మాటల యుద్దం..తెలంగాణ అసెంబ్లీలో రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు… Read More
సిగ్గు లజ్జా లేని నాయకుడు: ఏపీ సీఎం జగన్ ను ఘాటుగా తిట్టిన బుద్దా వెంకన్నటిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీ సర్కార్ పై, సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఒక పక్క బీసీల… Read More
‘జగన్ పబ్జి ఆడతాడా? ఓ సన్నాసి దేవినేని.. చెత్తవాగుడు వాగకు’అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిం… Read More
స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాస్త్రం నిఘా యాప్.. ఫిర్యాదు వెళ్లిందో అభ్యర్థి పని ఔట్అమరావతి: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలకు అడ్డుకట్టువేసేందుకు ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్ల… Read More
రాహుల్ గాంధీకి కరోనా వైరస్ టెస్టులుజాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కరోనా వైరస్ టెస్టులు చేయించుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైరస్ బాధిత ఇటలీ నుంచి… Read More
0 comments:
Post a Comment