అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో కొత్గగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వంద కంటే తక్కువగా ఉండటం గమనార్హం. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39LxsUH
Monday, January 18, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment