Tuesday, November 5, 2019

నిజమేనా: బీజేపీతో టచ్‌లో 25 మంది శివసేన ఎమ్మెల్యేలు..?

మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు డెడ్ లైన్ దగ్గరపడుతుండటంతో బేరసారాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ మాటలకు బలం చేకూర్చేలా బద్నేరా నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర కొత్త సీఎంగా శివసేన అభ్యర్థి..శరద్ పవార్ రేసులో లేరు: సంజయ్ రౌత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NITqN7

Related Posts:

0 comments:

Post a Comment