అమరావతి: ఓటుకు నోటు కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొన్న వివాదాస్పద క్రైస్తవ ఉపన్యాసకుడు జెరూసలేం మత్తయ్య మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాదు.. ఆయన బదిలీ కావడం పట్ల కేక్ కట్ చేసి మరీ వేడుకలు జరుపుకొన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qrhCvO
Tuesday, November 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment