Friday, January 22, 2021

నిమ్మగడ్డ సీరియస్ వార్నింగ్ -సీఎం జగన్ ప్రతివ్యూహాలు -ఏజీతో భేటీ -ఏపీలో ఏం జరగబోతోంది?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య కొనసాగుతోన్న యుద్ధం క్లైమాక్స్‌కు చేరింది. ఇంకొద్ది గంటల్లో పంచాయితీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ జారీ కానుంది. ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోనని ఎస్ఈసీ నిమ్మగడ్డ సీరియస్ వార్నింగ్ ఇవ్వగా, ఎలాగైనాసరే ప్రక్రియను నిలిపేసే దిశగా ప్రభుత్వం ప్రతివ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sQzlrW

Related Posts:

0 comments:

Post a Comment